భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ (Chandrugonda) మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత నెల రోజులుగా అన్నదాతలు వానల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు జల్లులు వస్తుండుతో పంటలు ఎండిపోయే పరిస�
రాష్ట్రంలో జూన్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదైంది. ఈ 25 రోజుల వ్యవధిలో సాధారణ వర్షపాతం 105.4 మిల్లీమీటర్లు కాగా.. కేవలం 67.2 మీల్లీమీటర్ల వర్షపాతం మాత్ర�
వానకాలం పంటల సీజన్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ రైతు భరోసాపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు. వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో పంటలు వేసుకోవడనికి రైతులు సిద్ధమవుతున్నారు.
Monsoon | దేశవ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన చేసింది.
చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
భారత వాతావరణ విభాగం వ్యవసాయ రంగానికి శుభవార్తనందించింది. వచ్చే వానకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని మంగళవారం వెల్లడించింది. తెలంగాణతోపాటు మరాఠ్వాడా ప్రాంతంలో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుంద�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరువుఛాయలు కమ్ముకున్నాయి. సరిపడా వర్షా లు లేక భూగర్భజలాలు అడుగుంటుతు న్నాయి. ఇప్పటికే రంగారెడ్డి, వికారా బాద్ జిల్లాలోని పలు మండలాల్లోని చెరువులు, కుంటలు ఎండిపోయాయి.
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షంతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు వె�
నగరంలోని పలు ప్రాంతా ల్లో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం వేళలో వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. ఆఫీస్ కార్యకలాపాలు ముగించుకొని ఇండ్లకు తిరిగి వెళ్లే సమయం కావడ�
సూర్యాపేట జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవుతున్నది. సెప్టెంబర్లో తొమ్మి రోజులు జిల్లాలో అత్యధిక వర్షాలు కురిశాయి. 38.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 648 శాతం అధికంగా నమోదైంది.
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం ఓ వైపు అతలాకుతలం అవుతుండగా, మరోవైపు అనేక చెరువులు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో 35 శాతం చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో 34,716 నీటిపారుదల చెరువులున్నాయి. �
వానలు దంచికొట్టాయి. తాగు, సాగునీటికి ఏ ‘లోటు’ లేకుండా కుండపోత వర్షాలు పడ్డాయి. ఆగస్టు నెలంతా ముఖం చాటేసిన వరుణుడు.. సెప్టెంబర్ ఆరంభంతోనే దాడి చేశాడు. దీంతో ఉమ్మడి జిల్లాలో సగటు కంటే అత్యధిక వర్షపాతం నమోద�
నల్లగొండ జిల్లా అంతటా అల్పపీడన ప్రభావంతో కురిసిన ఆస్మా తుఫాన్ ఎఫెక్ట్ కనిపించింది. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు నల్లగొండ జిల్లా సగటు వర్షపాతం 10.9 సెంటీమీటర్లు నమోదైంది. అత్యధికంగా కేతేపల్