హైదరాబాద్లో అమలుచేస్తున్న రూ.5కే అన్నపూర్ణ భోజనం పథకం పది కోట్ల మైలురాయిని దాటింది. ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 10,11,10,852ల మంది అన్నార్తులకు కడుపు నిండా భోజనం పెట్టింది.
Minister KTR | హైదరాబాద్లోని ఫతేనగర్లో నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ(మురుగు నీటి శుద్ధి కేంద్రం)ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై �
గ్రేటర్లో క్రీడల ప్రోత్సాహానికి జీహెచ్ఎంసీ అవసరమైన చర్యలు చేపడుతున్నది. ఖర్చుకు వెనుకాడకుండా క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే నేపథ్యంలో క్రీడా మైదానాల ఆధునీకరణ, మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక�
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరుగనున్నది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే నాల్గవ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీకి సంబంధించి 20 అంశాలను కౌన్సిల్లో
గణేశ్ నిమజ్జనం అవశేషాల తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు హుస్సేన్సాగర్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మొత్తం 1,333 ట్రిప్పుల్లో 7,331 మెట్రిక్ టన్నుల అవశేషాలను తొలగించారు
నియంత్రణ, నిర్ధారణ, చికిత్సపై దృష్టి వైద్యారోగ్య, మున్సిపల్శాఖల సమన్వయం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెంగ్యూ సహా సీజనల్ జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విసృ్తత చర్యలు చేప�
హైదరాబాద్ : ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల వాన దంచికొట్టింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న గ్రేటర్ వాసులు రెండు రోజులుగా
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాల శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఫార్మూలా ఈ రేస్ నిర్వహణపై కూడా కేటీఆర్ స�
హైదరాబాద్ : తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్న క్రమంలో అందరూ అప్రమత్తం కావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. డెంగీ నివారణకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాట�
జంక్షన్లను అభివృద్ధి పరిచేందుకు జీహెచ్ఎంసీ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనాల వేగం తగ్గడం తదితర వాటికి ప్రాధాన్యతనిస్తూ
గణేశ్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 74 కొలనులను సిద్ధం చేశారు. చెరువులు, కుంటలతో పాటుగా ప్రత్యేకంగా కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఈ సారి పుణే తరహాలో 24చోట్ల పోర్టబుల్ వాటర్ ట్యాంక్�
ఐటీ జోన్లో పర్యావరణహితంగా.. కాలుష్య రహితంగా వినాయక నవరాత్రోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం అవుతున్నది. బల్దియాలో తగు గుర్తింపు కలిగిన శేరిలింగంపల్లి జోన్ ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నది. �
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకులే లక్ష్యంగా ప్రతి ఏటా ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతున్నది. ప్రజలు చెత్త�