జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం ఏడవ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 వార్షిక బడ్జెట్ రూ.6150 కోట్లకు స్టాండింగ్ కమిటీ ఆమోదించింది
హైదరాబాద్ : హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డు పడుతున్న కంటోన్మెంట్ అధికారులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్య�
బడ్జెట్లో మహానగరానికి మరింత వెన్నుదన్ను సంక్షేమానికి అగ్రతాంబూలం..అభివృద్ధికి పెద్దపీట గ్రేటర్లో అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యం తాగునీటికి ఢోకా లేకుండా నిధుల వరద పాతబస్తీకి మెట్రో కల సాకారానికి.. మ
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలోని పీపుల్�
హైదరాబాద్ : బంజారాహిల్స్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి జీహెచ్ఎంసీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు భారీగా జరిమానా విధించారు. అయితే ఆ ఆస్పత్�
మొదటి దశలో 24 మోడల్ వైకుంఠధామాలు పూర్తి రెండో దశలో రూ.25.02కోట్లతో శ్మశానవాటికల నిర్మాణాలు ఇప్పటికే ఐదు అందుబాటులోకి,పురోగతిలో మిగతావి సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో వైకుంఠధామాలు సర్వహ�
స్పెషల్ టాస్క్ఫోర్స్తో ఆకస్మిక తనిఖీలు చేసి మంత్రి ఫుడ్టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభంలో మంత్రి హరీశ్రావు వెల్లడి హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): కల్తీచేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని మం�
భవిష్యత్తులో నాలాలపై దురదృష్టకర ఘటనలు, ప్రమాదాలు జరిగితే అందుకు ఉన్నతాధికారులనే బాధ్యులను చేస్తామని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.
Minister KTR | స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న వర్షాకాలంలో నాలాల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగ�
ఆస్తి పన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను పరిష్కార వేదికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రారంభమైన వేదికలు మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతాయి.
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, పార్కుల సుందరీకీకరణ పనులను చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని అన్న�
యూసుఫ్గూడ సర్కిల్లో రూ.8.50 కోట్ల రుణాలు.. యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ హిమబిందు జూబ్లీహిల్స్, జనవరి 31: స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు విరివిగా బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తున్నట్లు యూసీడీ ప్రాజె