యిర్పోర్టు మెట్రో రైలు ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు జనరల్ కన్సల్టెంట్గా 5 సంస్థలు అర్హత సాధించాయని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వీ.ఎస్.రెడ్డి బుధవారం ఒక ప్రకటనల�
గ్రేటర్లో ప్రజా రవాణా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. దీనికి కారణం గతంలో ఎన్నడూ లేని విధంగా భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకుని రహదారుల అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతుండటమే.
నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. బుధవారం అక్బర్బాగ్ డివిజన్ పరిధిలోని రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టి పూర్తి అ
కండలు కరిగిస్తున్నారు..కొలెస్టరాల్ను తగ్గించుకుంటున్నారు. ఆరోగ్యానికి నగరవాసులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో జీహెచ్ఎంసీ ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నది.
మహానగరంతో పాటు శివారులోనూ ముంపు ముప్పునకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులోభాగంగానే బల్దియా చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్
బడ్జెట్ మీద మాట్లాడుదామంటే.. ప్రొటోకాల్ పంచాయితీ తెస్తారు.. అభివృద్ధి గురించి చర్చిద్దామంటే.. బడ్జెట్ ఆమోదం కాలేదంటారు.. ప్రజా సమస్యలను చెప్పమంటే.. పోడియం చుట్టుముడుతారు.. ఇదీ గ్రేటర్ కౌన్సిల్ సమావేశ�
Minister KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన కిషన్ రెడ్డికి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ప్రాజెక్టు విభాగం, జ
రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు.