Rains in Hyderabad | హైదరాబాద్ను ముసురు కమ్మేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలో మంగళవారం రాత్రి భా
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, పరిసర కాలనీలు ముంపునకు గురి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేపట్టిన పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మైనర్, మేజర్ నాలాలతో ప
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శనివారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు ఖైరతాబాద్లో 1.5 సెం.మీలు, షేక్పేటలో 6.0 మిల్లీమీటర్లు, నాంపల్లి, రామంతాపూర్, సికింద్రాబ
రాష్ట్రంలో కొత్తగా 403 కేసులు నమోదు హైదరాబాద్ నగరంలోనే 240 ముందుజాగ్రత్తకు వైద్యశాఖ హెచ్చరిక తాజా మార్గదర్శకాలు విడుదల హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. ఒక్కర�
Telangana | రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి కర్ణాటక ఉత్తర ప్రాంతం నుంచి తమిళనాడు
పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ నగరాభివృద్ధికి బాటలు వేసింది పట్టణ ప్రగతి. ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారంతో 15 రోజుల పాటు (జూన్ 3వ తేదీ నుంచి 18వరకు) నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ప్రజా సమ
రానున్న వినాక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ‘మట్టి ప్రతిమలనే పూజిద్దాం..’ ‘పర్యావరణ పరిరక్షణకు సహకరిద్దాం’.. అంటూ జీహెచ్ఎంసీ నగరంలోని భక్తులకు అవగాహన కల్పిస్తున్నది. భక్తులు మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసు�
గ్రేటర్ హైదరాబాద్లో బుధవారం ఆరో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 30 సర్కిళ్లలోని 150 వార్డులు.. 425 కాలనీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారు. స్థానికులతో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారాని�
దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించిందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గాన�
వారంతా గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్లు.. ఒకసారి ఏకంగా జీహెచ్ఎంసీ కార్యాలయం మీదనే దాడిచేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడంతోపాటు గ్రేటర్ లోగోపై బ్లాక్ స్ప్రే చేసి తమ పైత్యాన్ని చాటుకున్నారు. మరోసారి గ్రేటర్�
గ్రేటర్లో శిథిల భవనాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న పురాతన భవనాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని నిర్ణయించిన అధికారులు జీహెచ్
గ్రేటర్వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో గురువారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలను ఆవిష్కరించి..అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.