సిటీబ్యూరో: గ్రేటర్వాసులకు బల్దియా ఎర్లీబర్డ్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే 5% రాయితీని ప్రకటించింది. ఈనెల 30 వరకు చెల్లించిన వారికే ఈ స్కీం వర్తిస్తుందని అధికారులు తెలిపారు.