చాలా రోజులుగా ఆస్తి పన్నులు కట్టకుండా బకాయిపడ్డ వారికి రామగుండం నగర పాలక సంస్థ రెడ్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ నోటీసులను మొదటి హెచ్చరికగా ప్రజలు భావించి వెంటనే స్పందించి కార్పొరేషన్ కు ఆస్తి పన్ను చెల్ల
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆస్తి పన్ను రాయితీని ఎత్తేయడమే కాదు.. నిర్మాణ అనుమతులు లేకున్నా.. మరే ఇతర లుకలుకలున్నా ‘ప్రత్యేకం’గా ఫైన్లు వేసి ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం
ఆయన పేరు సీహెచ్ ప్రసాద్రావు. పీటీఐఎన్ నంబర్ 1140900341 కలిగిన తన ఇంటికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.101 పథకం కింద ఏటా రూ.1100 మాత్రమే ఆస్తిపన్ను చెల్లించేవారు. సమాచారం లేకుండానే కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుండి �
జీహెచ్ఎంసీ, తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సహకారంతో సౌల్పేజ్ సాంకేతిక విశ్లేషణతో ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంపొందించడానికి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
ఆస్తిపన్ను సొమ్ము జీహెచ్ఎంసీ ఖజానాకు చేరకుండా తన సొంతానికి వాడుకున్న సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) కంప్యూటర్ ఆపరేటర్ సుభాషిణిపై ఇటీవల వేటు వేసిన బల్దియా కమిషనర్ కర్ణన్.. మరో ఇద్దరు అధికారుల�
Boduppal bill collector | మెడలో మున్సిపల్ కార్పొరేషన్ ఐడి, రీడింగ్ మిషన్ చేతిలో ఉండడంతో గృహ యజమానులు సొమ్ము చెల్లించి తరచూ మోసపోతున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తిపన్ను ఎవరికి చెల్లించాలో అర్థం కాక తలలు పట్టుక�
జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకం ద్వారా రూ.1000కోట్ల పన్ను వసూలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోలేదు. ఎర్లీబర్డ్ స్కీం ఆఫర్ను ఇళ్లు, వ్యాపార సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని
2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఇంటి పన్నులపై ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని పోచారం మున్సిపాలిటీ ప్రజలు ఉపయోగించు కోవాలని కమిషనర్ వీరారెడ్డి కోరారు. ఇంటి పన్నులపై 5శాతం రాయితీతో చెల్లించడానికి ఈనెల 30 వరకు ప్�
పన్ను వసూళ్లలో పురోగతి సాధించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానం దక్కించుకుంది. 2024-25 సంవత్సరానికి గాను రూ 23.72 కోట్లకు గాను రూ.20.
2025-2026 సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి.జగన్ కోరారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్
కరీంనగర్ నడిబొడ్డున ఉన్న రెవెన్యూ క్లబ్ నిర్వహణ గాడి తప్పింది. నెలనెలా లక్షల్లో రెంట్ వస్తున్నా దశాబ్దాలు గడిచినా పైసా ఆస్తి పన్ను చెల్లించకపోవడం అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఒకటికాదు రెండు కాద
జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యాన్ని అధిగమించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు రూ.2012.36 కోట్ల ఆదాయం వచ్చిన