నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర తెలిపారు. నగర అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను బలోపేత�
పన్నుల వసూళ్లలో కామారెడ్డి బల్దియా వెనుకబడి పోయింది. ఒకప్పుడు రాష్ట్రంలోనే ముందుండే ఈ మున్సిపాలిటీ ఇప్పుడు అధమ స్థాయికి దిగజారింది. రెండేండ్లుగా బల్దియా పనితీరు అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఆ ప్రభావం వ
కంటోన్మెంట్లోని స్థిరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమవుతున్న ఐదు శాతం ప్రాపర్టీ ట్యాక్స్ నేరుగా వసూలు చేయాలని కంటోన్మెంట్ బోర్డు ని�
ఆస్తిపన్ను చెల్లింపుల తుది గడువు మంగళవారంతో ముగుస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చివరి రోజు అర్ధరాత్రి వరకు చెల్లింపులకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ట్రై కార్పొరేషన్ల పరిధిలో సుమా�
2025-26 ఆర్థిక సంవత్సరానికి వందశాతం ఆస్తిపన్ను వసూళ్లే లక్ష్యంగా మెదక్ మున్సిపల్ అధికారులు ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ ఆస్తి పన్ను చెల్లించేందుకు ఇక నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలింది.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను బకాయిల వసూలు కోసం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ రాధిక గుప్తా ఆధ్వర్యంలో ప్రతి సర్కిల్ నుంచి ఇద్దరు ఉ�
తెలంగాణ వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) సిబ్బంది ఆకస్మికంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టడం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్) రికార్డుల
ట్రై కార్పొరేషన్ల పరిధిలో ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకానికి యాజమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. సుమారు 1000 కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్
Property Tax | ఇంటి పన్ను చెల్లించలేదని ఓ పేదింట్లో వంట గ్యాస్ సిలిండర్ను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఉదంతం వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని కాశీబుగ్గ ప్రాంతంలో వెలుగుచూసింది.
పన్ను వసూళ్లలో బల్దియా ఆపసోపాలు పడుతున్నది. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, పన్నుల సేకరణ 50శాతం కూడా దాటకపోవడంతో ఆందోళన చెందుతున్నది. సొంత వనరులతో మనుగడ సాగించే బల్దియా పన్ను వసూళ్లలో ప్రణా�
Property Tax | మీ ఇంటికి, వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తిపన్నును సక్రమంగానే చెల్లిస్తున్నారా? అనుమతి తీసుకున్న దాని కంటే అదనంగా ఏమైనా గదులు నిర్మించారా? అయితే వెంటనే అప్రమత్తం కావాల్సిందే.. జీహెచ్ఎంసీ పరిధిలో�
GHMC | జీహెచ్ఎంసీ ఖజానా నింపేందుకు అధికారులు వేగం పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో, నిర్దేశించుకున్న రూ. 3000 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కసర�