2025-26 ఆర్థిక సంవత్సరానికి వందశాతం ఆస్తిపన్ను వసూళ్లే లక్ష్యంగా మెదక్ మున్సిపల్ అధికారులు ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ ఆస్తి పన్ను చెల్లించేందుకు ఇక నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలింది.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను బకాయిల వసూలు కోసం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ రాధిక గుప్తా ఆధ్వర్యంలో ప్రతి సర్కిల్ నుంచి ఇద్దరు ఉ�
తెలంగాణ వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) సిబ్బంది ఆకస్మికంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టడం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్) రికార్డుల
ట్రై కార్పొరేషన్ల పరిధిలో ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకానికి యాజమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. సుమారు 1000 కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్
Property Tax | ఇంటి పన్ను చెల్లించలేదని ఓ పేదింట్లో వంట గ్యాస్ సిలిండర్ను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఉదంతం వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని కాశీబుగ్గ ప్రాంతంలో వెలుగుచూసింది.
పన్ను వసూళ్లలో బల్దియా ఆపసోపాలు పడుతున్నది. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, పన్నుల సేకరణ 50శాతం కూడా దాటకపోవడంతో ఆందోళన చెందుతున్నది. సొంత వనరులతో మనుగడ సాగించే బల్దియా పన్ను వసూళ్లలో ప్రణా�
Property Tax | మీ ఇంటికి, వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తిపన్నును సక్రమంగానే చెల్లిస్తున్నారా? అనుమతి తీసుకున్న దాని కంటే అదనంగా ఏమైనా గదులు నిర్మించారా? అయితే వెంటనే అప్రమత్తం కావాల్సిందే.. జీహెచ్ఎంసీ పరిధిలో�
GHMC | జీహెచ్ఎంసీ ఖజానా నింపేందుకు అధికారులు వేగం పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో, నిర్దేశించుకున్న రూ. 3000 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కసర�
ఆదాయాన్ని ఎందుకు పెంచుకోవడం లేదు. ఇండ్ల (డొమెస్టిక్)పేరిట అనుమతులు తీసుకుని (కమర్షియల్) వ్యాపారాలు నిర్వహిస్తున్నా ఎందుకు పన్నులు సవరించి వసూలు చేయడం లేదు. నోటీసులు ఇవ్వండి.. పన్నులు వసూలు చేయండి.. ఇదీ మ�
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో నెలకొన్న సమస్యలు బల్దియా అధికారులకు సవాల్గా మారుతున్నది. శానిటేషన్, రోడ్లు, వీధి నిర్వహణ, నిర్మాణ రంగ అనుమతులకు తోడు తాజాగా ఆస్తిపన్ను లెక్కింపుపై గందరగో�
చాలా రోజులుగా ఆస్తి పన్నులు కట్టకుండా బకాయిపడ్డ వారికి రామగుండం నగర పాలక సంస్థ రెడ్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ నోటీసులను మొదటి హెచ్చరికగా ప్రజలు భావించి వెంటనే స్పందించి కార్పొరేషన్ కు ఆస్తి పన్ను చెల్ల
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆస్తి పన్ను రాయితీని ఎత్తేయడమే కాదు.. నిర్మాణ అనుమతులు లేకున్నా.. మరే ఇతర లుకలుకలున్నా ‘ప్రత్యేకం’గా ఫైన్లు వేసి ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం