Tax payments | రంజాన్ సెలవు రోజుల్లో సైతం ప్రజలు వచ్చి పన్నులు చెల్లించే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్.
ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ (OTS) పథకం మూడు రోజుల్లో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో ఆది, సోమవారాలు ఉగాది, రంజాన్ పండుగలు కావడం వల్ల ఆస్తి పన్ను వసూలు సజావు
Property Tax | ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకోగా.. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది.
ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యా న్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకోగా.. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది. ఇందులో �
Property Tax | బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో టార్గెట్ను చేరుకోవడం కష్టమే అనిపిస్తుంది.
Property tax | 2024-25 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిధిలోని ఆస్తి పన్ను వడ్డీపై వన్టైం సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ 90 శాతం రాయితీ కల్పించిందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్�
Shadnagar | షాద్నగర్ మున్సిపాలిటీలో వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను చెల్లించే వారికి పన్ను వడ్డీ బకాయిలపై ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సునీతా రెడ్డి బుధవారం ప్రకటి�
GHMC | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 25: కూకట్పల్లి, మూసాపేట్ సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు దూకుడును పెంచారు. వార్షిక ఏడాది మరో వారం రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో వార్షిక ఏడాది లక్ష్
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్టీఆర్ పురపాలక దుకాణ సముదాయాల ఆస్తి పన్ను, అద్దె బకాయిలు వసూలు చేయాలని అలాగే మొదటి అంతస్తు షాపులను వేలం వేసి నిరుద్యోగులకు అప్పగించాలని ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడ
ఆస్తి పన్ను చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్న సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. రూ.31 లక్షల ఆస్తిపన్ను బకాయి కలిగి ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని వియామిలానో పబ్ ను జ�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని మొండి బకాయిదారుల (టాప్-100) లిస్ట్తో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తాసీల్దార్ హరిబాబు, మున్సిపల్ కమిషనర్ ఎండీ.యూసుఫ్ పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్న�
జీహెచ్ ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు వారెంట్లను జారీ చేస్తున్నారు. మొత్తం టార్గెట్ 93 కోట్లు ఉండగా ఇప్పటివరకు 55 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. అయితే ఆస్త�