ఆస్తి పన్ను చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్న సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. రూ.31 లక్షల ఆస్తిపన్ను బకాయి కలిగి ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని వియామిలానో పబ్ ను జ�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని మొండి బకాయిదారుల (టాప్-100) లిస్ట్తో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తాసీల్దార్ హరిబాబు, మున్సిపల్ కమిషనర్ ఎండీ.యూసుఫ్ పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్న�
జీహెచ్ ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు వారెంట్లను జారీ చేస్తున్నారు. మొత్తం టార్గెట్ 93 కోట్లు ఉండగా ఇప్పటివరకు 55 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. అయితే ఆస్త�
Nizampet | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధించిన అదనపు పన్ను సమస్యను పరిష్కరించాలని 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలను వీరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేటలో సీహెచ్ ప్రసాద్ రావు తన ఇంట్లో 40 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. పీటీఐఎన్ నంబరు 1140900341 కలిగిన తన ఇంటికి ఏటా రూ.1100లు ఆస్తిపన్ను చెల్లించేవారు. 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వ
Property tax | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలో ఆస్తిపన్నులపై ఉన్న వడ్డీ మాఫీ(Interest waiver) పథకాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు.
2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 12 రోజులే ఉంది. ఈ లోగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలు లక్ష్యాన్ని చేరుకోవడం సందేహంగానే ఉంది. మంచిర్యాల మున్సిపాలిటీ జనవరి 27 నుంచి కార్పొ�
ఆస్తి పన్ను బకాయి దారులపై కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. పన్ను బకాయిల చెల్లింపు కోసం ఇప్పటికే ఓ టీఎస్ను ప్రకటించిన నేపథ్యంలో బకాయిలన్నింటిని పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికా�
Property Tax | ఆస్తి పన్ను బకాయిదారులపై కఠిన చర్యలకు జిహెచ్ఎంసి అధికారులు సిద్ధం అవుతున్నారు. పన్ను బకాయిల చెల్లింపుకై ఇప్పటికే ఓటిఎస్ను ప్రకటించిన నేపథ్యంలో బకాయిలన్నింటిని పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధి�
ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ ఆపసోపాలు పడుతున్నది. మరో 17 రోజుల్లో ఆర్థిక సంవత్సరం గడువు ముగియనున్నది. 12.70 లక్షల మంది నుంచి రూ. 1,570 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. మరో రూ.430 కోట�
ఆస్తిపన్ను బకాయి ఒకేసారి చెల్లించి 90 శాతం రాయితీ పొందాలని, వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)ను సద్వినియోగం చేసుకోవాలన్న జీహెచ్ఎంసీ పిలుపునకు బకాయిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ నెల 7న
Hyderabad | ఆస్తి పన్ను చెల్లింపులకు మార్చి 31తో గడువు ముగియనుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలులో వేగం పెంచారు. ఈ ఏడాది 2024-25 ఆర్ధిక సంవత్సరం ముగియడానికి మరో 22 రోజులే గడువు ఉండటంతో నిర్దేశిత ల�
ఓ వైపు ఆర్థిక సంవత్సరం ముగింపు వస్తున్న ఇంకా ఆస్తి పన్నుల (Property Tax ) వసూళ్లు లక్ష్యంగా భారీగానే మిగిలి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో 10కి పైగా మున్సిపాలిటీలు ఇప్పటికే అత్యధికంగా వసూళ్లు