ఆస్తిపన్ను, నల్లాపన్ను వసూ లు చేసే మిషన్లు 25 రోజులుగా మూలనపడ్డాయి. సాఫ్ట్వేర్ విషయంలో ఏర్పడిన ఇబ్బందులతో పన్ను వసూళ్లు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలు సరిచేసేందుకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు సరైన ప
లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శుక్రవారం జోనల్ అదనపు కమిషనర్లతో కమిషనర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తం గా ఉన్న మున్సిపాలిటీల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే ఐదు శాతం రిబేటును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల మొదటివారంలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయం
నగరపాలక సంస్థకు ఆస్తి, నల్లా పన్నులు, అడ్వర్టైజింగ్, ట్రెడ్ లైసెన్స్, వాణిజ్య సముదాయాల అద్దె రూపంలో, పారిశుధ్య విభాగం యూజర్ చార్జీల ద్వారా ఆదాయం వస్తుంది. వీటిల్లో ముఖ్యంగా ఆస్తి పన్నుల ద్వారానే భార�
ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీ పొందాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. ఈ నెల 30వ తేదీలోపు ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలన్నారు.
ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తూ 5 శాతం రాయితీ పొందేందుకు నగరవాసులు అనాసక్తి కనబరుస్తున్నారు. రూ.కోట్లలో పన్ను చెల్లించే బడా సంస్థలతో పాటు సామాన్యులు ఈ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని జీహె
ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి బల్దియాలకు వచ్చే ఆస్తి పన్ను బకాయిలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏండ్లకేండ్లు కోట్లలో పేరుకుపోతున్నా, సేకర�
జీహెచ్ఎంసీ గతేడాది గణాంకాలను అధిగమించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో అద్భుతంగా ఆస్తిపన్ను వసూళ్లను సాధించినట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఈ ఏడాది రూ. 257కోట్లకు పైగా అ�
గ్రేటర్ వాసులకు బల్దియా ఎర్లీబర్డ్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీని ప్రకటించింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లలో మున్సిపాలిటీలు వెనుకబడ్డాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జిల్లాలోని మున్సిపాలిటీల్లో చాలా తక్కువ మొత్తంలో ఆస్తి పన్ను వసూలైంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మున్సిపాలిటీ పన్నుల వసూలులో లక్ష్యం చేరుకోవడం కష్టంగానే కనిపిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను 58.52 శాతం మాత్రమే వసూలు చేశారు.
ఆస్తిపన్ను చెల్లించని దుకాణానికి మున్సిపల్ సిబ్బంది తాళం వేశారు. వెంటనే స్పందించిన భవన యజమాని ఐత శ్రీనివాస్ పన్ను చెల్లించడంతో తాళాలు తెరిశారు. మెయిన్రోడ్డులో మోర్ మార్కెట్ను నిర్వహిస్తున్న భవన�
అభివృద్ధి పరుగులు పెట్టాలంటే పన్ను చెల్లించాల్సిందే. పట్టణాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఆస్తిపన్ను కీలకంగా మారింది. ఇందుకోసం అధికారులు హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ�
ఆస్తిపన్ను వసూళ్లపై పార్లమెంట్ ఎన్నికల కోడ్ ప్రభావం చూపనున్నది. ఇప్పటికే గతేడాది అసెంబ్లీ ఎన్నికలు, కొత్త సర్కారులో ప్రజాపాలన సందర్భంగా అధికారులు సంబంధిత విధుల్లో నిమగ్నం కావడంతో ఆస్తిపన్ను కలెక్ష�