రాబోయే కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,100 కోట్ల న�
జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూలుపై జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి పెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 25 రోజులు మాత్రమే గడువు ఉండడంతో వసూలు ప్రక్రియను ముమ్�
నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను వేగవంతం చేసింది. వందశాతం వసూలు చేయాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని, ఆ దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. ఆస్తి పన్ను వసూలులో నిజామాబాద్ మున�
బల్దియాలో ఆస్తిపన్నుపై ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఆదివారం 30 సర్కిల్ కార్యాలయాల్లో ‘ ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ వేదికలను నిర్వహించనున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆస్తిపన్ను బకాయిదారులకు సర్కారు శుభవార్త చెప్పింది. 2023 వరకు మున్సిపాలిటీలకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలపై విధించిన వడ్డీని 90 శాతం మాఫీచేస్తూ నిర్ణయం తీసుకుంది.
మున్సిపాలిటీ ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రభుత్వం బం ఫర్ ఆఫర్ ఇచ్చింది. వన్టైమ్ సెటిల్మెంట్ స్కీం (ఓటీఎఫ్) కింద 2022-23 మార్చి చివరి నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిల్లో అసలును ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా చెల�
ఆదాయం రాబడిలో అవసరమైన అన్ని మార్గాలను బల్దియా అన్వేషిస్తున్నది. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2100 కోట్ల టార్గెట్ వి�
కర్ణాటక రాజధాని, దేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరుపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేయనున్నది. ఇప్పటికే మోయలేని భారంగా మారిన అపార్ట్మెంట్, ఇండ్ల కిరాయితో అల్లాడిపోతున్న ప్రజలపై మళ్లీ పన్ను �
నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు తాళం వేశారు. రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్ చేశారు.
ఆస్తి పన్ను బకాయిదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 30 సర్కిళ్లలో బకాయిదారుల చిట్టాను సిద్ధం చేసి వారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది.
ఆస్తిపన్ను వసూలులో నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించడం అధికారులకు సవాల్గా మారింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ.2100 కోట్ల టార్గెట్ను విధించారు.
2వేల కోట్ల ఆస్తిపన్ను లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా చర్య లు చేపట్టింది. మొండి బకాయిదారులను గుర్తించి.. నోటీసులు జారీ చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో 9 లక్షల మంది నుంచి 950 కోట్లను వసూలు చేసింది. అయితే న