ముందుగా ఆస్తి పన్నును వసూలు చేసేందుకు గాను జీహెచ్ఎంసీ ప్రవేశ పెట్టిన ఎర్లీ బర్డ్ పథకం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడనున్నది. గత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను గడువు తేదీ మార్చి 3కి ముగిసిన విషయం వి�
పంచాయతీల పన్నుల వసూళ్లలో కరీంనగర్ జి ల్లా లక్ష్యం దిశగా పయనిస్తున్నది. అధికారులు, పంచాయతీ కార్యదర్శుల కృషి ఫలితంగా ఈ సారి ఇప్పటివరకు 96.40 శాతం పన్నులు వ సూలు చేశారు.
ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపాలిటీలు సరికొత్త రికార్డును సృష్టించాయి. 98 శాతం పన్నులు వసూలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2022-23లో రూ.825 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది.
ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదిలో రూ. 1670 కోట్లు రాబట్టింది. గత ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 నాటికి దాదాపు 13.5 లక్షల మంది నుంచి ఆదాయాన్ని సమకూర్చుకున్నది. 2021-22 �
GHMC | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను(Property tax) చెల్లింపు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఆస్తి పన్ను చెల్లింపు చివరి రోజు శుక్రవారం కావడంతో సిటీజన్ సర్వీస్ సెంటర్లు, సర్కిల్, ప్రధాన కార్యాలయం�
ఆస్తి పన్ను వసూళ్లలో హుజూరాబాద్ బల్దియా దూసుకెళ్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను శతశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా పురపాలక అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే (సోమవారం) వరకు 69.24శాతం పన్ను వ
ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరో తొమ్మిది రోజుల్లో ముగుస్తున్నందున సర్కిళ్ల వారీగా మొండి బకాయిదారులను గుర్తించి వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున�
వార్షిక యేడాది మరో పదిహేను రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో వంద శాతం ఆస్తిపన్నులను వసూళ్లు చేయడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా వందశాతం ఆస్తిప�
జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో పంచాయతీరాజ్, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ
Shutdown In Jammu | నివాస, వాణిజ్య ఆస్తులపై ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను (Property Tax ) విధించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా నేతృత్వంలోని పరిపాలనా యంత్రాంగం ఇటీవల నోటీసు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ ప్రజలు �
ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టిస్తున్నది. గత ఏప్రిల్ 1నుంచి మార్చి 6వ తేదీ నాటికే 12.95 లక్షల మంది నుంచి రూ. 1520 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది.
ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఆస్తిపన్నుల వసూళ్ల పక్రియను వేగవంతం చేశారు. ఎల్బీనగర్ జోన్ వ్యాప్తంగా రూ. 262 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఫిబ్రవరి మాసం చివరి వరకు రూ. 225.38 కోట్లను వసూళ్లు చేయగా మార్చి మ�