Shutdown In Jammu | నివాస, వాణిజ్య ఆస్తులపై ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను (Property Tax ) విధించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా నేతృత్వంలోని పరిపాలనా యంత్రాంగం ఇటీవల నోటీసు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ ప్రజలు �
ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టిస్తున్నది. గత ఏప్రిల్ 1నుంచి మార్చి 6వ తేదీ నాటికే 12.95 లక్షల మంది నుంచి రూ. 1520 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది.
ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఆస్తిపన్నుల వసూళ్ల పక్రియను వేగవంతం చేశారు. ఎల్బీనగర్ జోన్ వ్యాప్తంగా రూ. 262 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఫిబ్రవరి మాసం చివరి వరకు రూ. 225.38 కోట్లను వసూళ్లు చేయగా మార్చి మ�
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల వసూళ్లకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వందశాతం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేష�
Medak | పంచాయతీల మనుగడకు కీలకమైన ఇంటిపన్ను వసూలు ప్రక్రియ జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా కొనసాగుతున్నది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో వందశాతం లక్ష్యాన్ని చేరే దిశగా పంచా
గ్రేటర్ హైదరాబాద్లో ఆస్త్తి పన్ను వసుళ్లలో శేరిలింగంపల్లి సర్కిల్-20 ముందు వరుసలో దూసుకెళ్తున్నది. మొత్తం గ్రేటర్లోని 30 సర్కిళ్లలో అధిక ఆస్తిపన్ను వసూలు చేసే సర్కిల్గా శేరిలింగంపల్లి సర్కిల్ మొద�
ఆస్తిపన్ను చెల్లింపులు, స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) మరింత పారదర్శకంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి సరికొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా వచ్చే ద�
ఆస్తిపన్ను చెల్లింపులు, స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) మరింత పారదర్శకంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి సరికొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా వచ్చే ద�
ఆస్తి పన్ను వసూలులో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టిస్తోంది. గత ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 నాటికే 12.13 లక్షల మంది నుంచి రూ. 1414 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఇదే సమయానికి గతేడాది 10.62 లక్షల మంది నుంచి రూ.1110 కోట్లు �
తాజ్మహల్కు సంబంధించి రూ.1.94 కోట్ల నీటి బిల్లు, రూ.1.40 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలంటూ భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు మున్సిపల్ అధికారులు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించారు