పట్టణాల్లో ఇండ్ల పన్ను మదింపులో పారదర్శకత, జవాబుదారీ విధానం తేవటానికి మున్సిపల్శాఖ అమలుచేస్తున్న జియో మ్యాపింగ్తో తప్పుడు వివరాలకు చెక్ పడుతున్నది. రాష్ట్రంలో 20,54,216 ఇండ్లు ఉండగా, 17,70,645 ఇండ్ల (86%)కు జియో మ�
మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో రికార్డుస్థాయి ఆస్తిపన్ను వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైన మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) రూ.935.35 కోట్ల రాబడి సమకూరింది
జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూలు రికార్డును సృష్టించింది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క నెలలోనే ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ. 742.41 కోట్ల ఆదాయాన్ని బల్దియా సమకూర్చుకున్నది
మహానగరాభివృద్ధికి నగరవాసులు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ ఆర్థిక (2022-23) సంవత్సరానికి ఆస్తిపన్ను ముందే చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. 5 శాతం రాయితీతో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఎర్లీబర్డ్ (ముం�
ఆస్తి పన్ను చెల్లింపులో 5 శాతం రాయితీ కల్పిస్తూ జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీం ఈ నెల 30తో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి నెలాఖరులోగా ఏడాది ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ
కూకట్పల్లి జోనల్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఏర్లీబర్డ్ ఆఫర్కు అనూహ్య స్పం దన లభిస్తుంది. ఏప్రిల్ 30లోగా ఈ ఏడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లిస్తే 5శాతం రాయితీని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం తెలిస�
గ్రేటర్వాసులకు బల్దియా ఎర్లీబర్డ్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే 5% రాయితీని
నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు. ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నా�
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం వందశాతం ఆస్తిపన్నుల వసూళ్లలో శంషాబాద్ మండలంలోని మదన్పల్లి పాత తండా ముందంజలో ఉన్నది. నూటికి నూరుశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాల మే�
ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ. 28 కోట్లు 31వరకు మిగతా మెత్తం వసూలుకు చర్యలు రెడ్ నోటీసులు జారీ చేసేందుకు అధికారుల సన్నాహాలు మల్కాజిగిరి, జనవరి 31: ఆస్తిపన్ను వేగంగా వసూ లు చేయడంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసు �
మల్కాజిగిరి, జనవరి 31: ఆస్తిపన్ను వేగంగా వసూ లు చేయడంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నారు. పన్ను చెల్లించడానికి మార్చి 31 వరకు అవకాశం ఇచ్చారు. అల్వాల్ సర్కిల్లో 2021-22 ఆర్థిక సంవత్సరాలనికి రూ.28 కోట్ల �
మియాపూర్ , జనవరి 18: ఆస్థిపన్ను వసూళ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో సిబ్బంది వేగవంతం చేయాలని గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అల ప్రియాంక ఆదేశించారు. కొన్ని డాకెట్లలో సిబ�