మున్సిపాలిటీల్లో 88.41 శాతం వసూలు కరోనా నేపథ్యంలోనూ చెల్లింపులపై సంతృప్తి రాష్ట్ర ప్రభుత్వ సులువైన విధానాలే కారణం హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ ఆస్తిపన్ను భారీగా వచ్చింది. మున్సిపా
మీసేవ, సీఎస్ఎస్సీ కేంద్రాల వద్ద రద్దీ ఓటీఎస్ వినియోగించుకున్న పన్నుదారులు బల్దియా ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.1900 కోట్లు అర్ధరాత్రి వరకు వసూలైనవి రూ.1677.47 కోట్లు నేటి నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రభుత్వా�
అర్ధరాత్రి వరకు పౌర సేవా కేంద్రాలు చెల్లించకపోతే అపరాధ రుసుము ఆస్తిపన్ను లక్ష్యం రూ.1900 కోట్ల్లు వసూలైంది రూ.1560 కోట్లు ఆస్తిపన్ను చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.1900 కోట్ల నిర్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఆస్తిపన్ను వసూలు ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. చివరి ఐదురోజుల్లో అంటే ఈనెల 31 వరకు రూ.400 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నిర్థార�
కరోనా ప్రభావంతో ఆస్తిపన్ను చెల్లింపులు ఆన్లైన్ బాటపట్టాయి. గతంలో 80కోట్లకు మించని డిజిటల్ చెల్లింపుల విలువ..2020-21 ఆర్థిక సంవత్సరంలో 573.65కోట్లకు పెరిగింది. పన్ను చెల్లించిన యజమానులతో పోలిస్తే దాదాపు 55శాతం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు వన్టైం సెటిల్మెంట్ పథకం కింద ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేందుకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు ఆస్