గ్రేటర్వాసులకు బల్దియా ఎర్లీబర్డ్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే 5% రాయితీని
నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు. ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నా�
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం వందశాతం ఆస్తిపన్నుల వసూళ్లలో శంషాబాద్ మండలంలోని మదన్పల్లి పాత తండా ముందంజలో ఉన్నది. నూటికి నూరుశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాల మే�
ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ. 28 కోట్లు 31వరకు మిగతా మెత్తం వసూలుకు చర్యలు రెడ్ నోటీసులు జారీ చేసేందుకు అధికారుల సన్నాహాలు మల్కాజిగిరి, జనవరి 31: ఆస్తిపన్ను వేగంగా వసూ లు చేయడంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసు �
మల్కాజిగిరి, జనవరి 31: ఆస్తిపన్ను వేగంగా వసూ లు చేయడంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నారు. పన్ను చెల్లించడానికి మార్చి 31 వరకు అవకాశం ఇచ్చారు. అల్వాల్ సర్కిల్లో 2021-22 ఆర్థిక సంవత్సరాలనికి రూ.28 కోట్ల �
మియాపూర్ , జనవరి 18: ఆస్థిపన్ను వసూళ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో సిబ్బంది వేగవంతం చేయాలని గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అల ప్రియాంక ఆదేశించారు. కొన్ని డాకెట్లలో సిబ�
సికింద్రాబాద్ : గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను వసూలు వేగం పెంచాలని జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి అన్నారు. అలాగే శనివారం నుంచి ప్రారంభమయ్యే ఓటరు గుర్తింపు కార�
మంత్రి తలసాని | సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్: కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌల్ట్రీ, డెయిరీ రంగాలనుఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్ను నుంచి �
ముంచుకొస్తున్న ఎర్లీబర్డ్ పథకం గడువు.. ఆస్తి పన్ను చెల్లింపులపై 5 శాతం ప్రభుత్వం రాయితీ నెలాఖరు వరకు అవకాశం కల్పించినా ముందుకు రాని యజమానులు లక్ష్యం రూ.400కోట్లు.. వసూలైంది కేవలం రూ. 58.08 కోట్లే ఇదే బాటలో ట్రే�
బల్దియా ఎర్లీబర్డ్కు అనూహ్య స్పందన ఒకేసారి పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇప్పటివరకు రూ.32.29 కోట్ల ఆదాయం ఈ నెల 30 వరకే అవకాశం గ్రేటర్ వాసులు ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏడాదికి సంబంధించిన