సికింద్రాబాద్ : గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను వసూలు వేగం పెంచాలని జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి అన్నారు. అలాగే శనివారం నుంచి ప్రారంభమయ్యే ఓటరు గుర్తింపు కార�
మంత్రి తలసాని | సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్: కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌల్ట్రీ, డెయిరీ రంగాలనుఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్ను నుంచి �
ముంచుకొస్తున్న ఎర్లీబర్డ్ పథకం గడువు.. ఆస్తి పన్ను చెల్లింపులపై 5 శాతం ప్రభుత్వం రాయితీ నెలాఖరు వరకు అవకాశం కల్పించినా ముందుకు రాని యజమానులు లక్ష్యం రూ.400కోట్లు.. వసూలైంది కేవలం రూ. 58.08 కోట్లే ఇదే బాటలో ట్రే�
బల్దియా ఎర్లీబర్డ్కు అనూహ్య స్పందన ఒకేసారి పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇప్పటివరకు రూ.32.29 కోట్ల ఆదాయం ఈ నెల 30 వరకే అవకాశం గ్రేటర్ వాసులు ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏడాదికి సంబంధించిన
మున్సిపాలిటీల్లో 88.41 శాతం వసూలు కరోనా నేపథ్యంలోనూ చెల్లింపులపై సంతృప్తి రాష్ట్ర ప్రభుత్వ సులువైన విధానాలే కారణం హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ ఆస్తిపన్ను భారీగా వచ్చింది. మున్సిపా
మీసేవ, సీఎస్ఎస్సీ కేంద్రాల వద్ద రద్దీ ఓటీఎస్ వినియోగించుకున్న పన్నుదారులు బల్దియా ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.1900 కోట్లు అర్ధరాత్రి వరకు వసూలైనవి రూ.1677.47 కోట్లు నేటి నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రభుత్వా�
అర్ధరాత్రి వరకు పౌర సేవా కేంద్రాలు చెల్లించకపోతే అపరాధ రుసుము ఆస్తిపన్ను లక్ష్యం రూ.1900 కోట్ల్లు వసూలైంది రూ.1560 కోట్లు ఆస్తిపన్ను చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.1900 కోట్ల నిర్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఆస్తిపన్ను వసూలు ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. చివరి ఐదురోజుల్లో అంటే ఈనెల 31 వరకు రూ.400 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నిర్థార�
కరోనా ప్రభావంతో ఆస్తిపన్ను చెల్లింపులు ఆన్లైన్ బాటపట్టాయి. గతంలో 80కోట్లకు మించని డిజిటల్ చెల్లింపుల విలువ..2020-21 ఆర్థిక సంవత్సరంలో 573.65కోట్లకు పెరిగింది. పన్ను చెల్లించిన యజమానులతో పోలిస్తే దాదాపు 55శాతం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు వన్టైం సెటిల్మెంట్ పథకం కింద ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేందుకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు ఆస్