కొవిడ్ సమయంలో రైల్వేశాఖలో ఉన్న అన్ని రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కొవిడ్ సంక్లిష్ట పరిస్థితుల నుంచి జనం సాధారణ జీవితంలోకి రావడంతో రైల్వేశాఖ కొన్ని రాయితీలను పునరుద్ధరించి�
ఐఫోన్ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాల నుంచి రిటైల్ స్టోర్స్ సైతం ఐఫోన్పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.
న్యూ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. జులై 6 నుంచి జులై 10 వరకూ జరిగే ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్లో భాగంగా ఈ కామర్స్ దిగ్గజం ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్ను ఆఫర్ చేస్త�
ఫ్లిప్కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సందర్భంగా ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. భారత్లో రూ 79,900కు లాంఛ్ అయిన ఐఫోన్ 13ని ప్లిప్కార్ట్ సేల్లో రూ 69,999కే ఆఫర్ చేస్తున్నారు.
నాటు కోడి ధర 400 రూపాయలు దాటింది. మటన్తో పోటీ పడుతూ ముందుకుపోతున్నదే తప్ప తగ్గేదేలే అంటున్నది. ఈ డిమాండ్ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై పెరటి కోడి పిల్లలను పంపిణ
న్యూఢిల్లీ: ముడి చమురును మరింత చౌకగా రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. చమురుపై మరింత రాయితీ ఇవ్వాలని, బ్యారెల్కు 70 డాలర్ల కంటే తక్కువకు అమ్మాలని రష్యాను కోరింది. ఒపెక్ దేశాల నుంచ
లాక్డౌన్ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్ చేసేందుకు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు నగర పోలీసులు. 2020-21 లాక్డౌన్ టైంలో వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పలు సెక్షన్లతో పెట్టీ
ఆస్తి పన్ను చెల్లింపులో 5 శాతం రాయితీ కల్పిస్తూ జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీం ఈ నెల 30తో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి నెలాఖరులోగా ఏడాది ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ
వాహనాదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు రెండ్రోజుల్లో ముగియనున్నది. సర్కారు తొలుత మార్చి ఒకటి నుంచి నెలరోజులపాటు