మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ ) : నూతన సంవత్సరం పురస్కరించుకొని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, కూకట్పల్�
మొదటి దశలో రూ.858 కోట్లతో వరదకాల్వల అభివృద్ధి బల్దియా పరిధిలో రూ.633 కోట్లు, ఔటర్ లోపల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రూ.225.32 కోట్లు సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే నగరాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్ల�
ఈ ఏడాదిలో మెరుగ్గా మౌలిక వసతుల కల్పన పారదర్శక అనుమతులు, ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు స్వచ్ఛ సరేక్షణ్లో సత్తా చాటిన జీహెచ్ఎంసీ ఏడాదిలో దూసుకుపోయిన బల్దియా సిటీబ్యూరో, డిసెంబర్ 30(నమస్
జూన్ 2కల్లా 72 మున్సిపాలిటీలకు ప్లాన్లు సిద్ధం ఇప్పటికే 70 పట్టణాలు, నగరాల్లో అమలు ప్రతి పట్టణం జీఐఎస్ మ్యాపింగ్ పరిధిలోకే వచ్చే 20 ఏండ్లు మాస్టర్ప్లాన్ మేరకే అభివృద్ధి కేటీఆర్ ఆదేశాలతో మున్సిపల్శా�
మెహిదీపట్నం డిసెంబర్ 28: దేశ రక్షణలో కీలకమైన ఆర్మీలో సైనికులుగా చేరడానికి దేశం నలుమూలల నుంచి వేలాదిమంది నిరుద్యోగ యువకులు గోల్కొండ ఆర్టీలరీ సెంటర్కు వచ్చారు. వీరు స్థానికంగా ఉండేందుకు వీలుగా వసతి, ఆహా�
Hyderabad infra | గ్రేటర్లో నిర్మాణ రంగం జోరుమీదుంది. ఇందుకు నిదర్శనం జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11,538 భవన నిర్మాణాలకు అనుమతులు
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ ఆటోల్లో జనవరి 30లోపు జీపీఎస్ ఇన్స్టాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గురువార�
రహదారులు, జంక్షన్ల అభివృద్ధి, లింక్ రోడ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో నిర్ణయం సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): 44 అంశాలపై విస్తృతంగా చర్చించిన స్టాండింగ్ కమిటీ సభ్యుల�
కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్/ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్సీబీ) పరిధిలోని స్థానికులకు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతే.. ఆ ప్రాం�
స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పరిశుభ్రత పాటించిన సంస్థలకు జీహెచ్ంసీ ప్రశంసా పత్రాలు జూబ్లీహిల్స్,డిసెంబర్18:వ్యర్థాలకు ఒక అర్థం తెచ్చేలా .. పచ్చదనానికి శోభ పెంచేలా.. పరిశుభ్రతకు పట్టం కట్టేలా తాము చేసే �
నెలకు 20వేల లీటర్ల వరకు బిల్లు లేకుండానే తాగునీటి సరఫరా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎండీ దానకిశోర్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు ఉచిత తాగునీటి పథకం పొందే అ