నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం 11వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని మేయర్ గద్వాల్ �
చిన్నారులు చదువుతోపాటు పలు ఆటల్లో రాణించేందుకు జీహెచ్ఎంసీ ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. గ్రేటర్ వ్యాప్తంగా పిల్లలతో ఈ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి
వర్షాకాలంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 312కాలనీల్లో 1,03,198ఇండ్లలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. అల్వాల్ సర్క�
పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి శేరిలింగంపల్లి జోనల్ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం నిర్వహణపై ప్రభుత్వ పరంగా తగు షెడ్యూ�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో క్రీడా జోష్ నెలకొన్నది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేండ్ల విరామం తర్వాత ఈ ఏడాది శిక్షణా శిబిరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఇన్ని రోజులు ప�
రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నా�
అకాల వర్షం నగరాన్ని ముంచెత్తగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాగా.. తక్షణ, తాత్�
ఓపెన్ జిమ్లకు విశేష స్పందన రాష్ట్రంలో ఇప్పటికే 443 చోట్ల ఏర్పాటు మరిన్ని ఏర్పాటుకు స్థలాల అన్వేషణ నమస్తే తెలంగాణ నెట్వర్క్;కొవిడ్ మహమ్మారి రాకతో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వ్యాధి నిరోధక శ�
జీహెచ్ఎంసీలో 742.41 కోట్లు వసూలు మిగిలిన ప్రాంతాల్లో 222.85 కోట్లు హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 01 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎర్లీబర్డ్ స్కీమ్ కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూ�
రోజు రోజుకూ మహా నగరం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా
మహానగరాభివృద్ధికి నగరవాసులు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ ఆర్థిక (2022-23) సంవత్సరానికి ఆస్తిపన్ను ముందే చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. 5 శాతం రాయితీతో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఎర్లీబర్డ్ (ముం�