గణేశ్ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 31నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పదకొండు రోజుల పాటు జరిగే వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీస్ శాఖ, జీ�
హైదరాబాద్ : ఉత్తర-దక్షిణ ద్రోణి బలహీన పడినప్పటికీ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో గ్రేటర్తో పాటు అనుబంధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సాయం�
వర్షాల నేపథ్యంలో సీజనల్, అంటువ్యాధులతో పాటు దోమలతో వచ్చే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. లోతట్టు, స్లమ్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ �
గ్రేటర్లో మళ్లీ వరుణుడు విజృంభించాడు. ఉపరితల ఆవర్తనా నికి తోడు షియర్జోన్ ప్రభావంతో శుక్రవారం ఉదయం మొదలైన వాన అర్ధరా్రత్రి వరకు కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేని వానతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ�
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎద�
గ్రేటర్ను వరుణుడు వదలడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలతో నగర ప్రజలకు ఇబ్బందులు రాకుండా జీహెచ్ఎంసీ విస్తృత చర్యలు చేపడుతున్నది. క్షేత్రస్థాయిలో 168 అత్యవసర బృందాలు వర్ష సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతున్న�
గ్రేటర్వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించిపోతున్నది. నాలాల్లో వరద పొంగుతుండగా, చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతున్నాయి. చెరువుల ఎగువ ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాలు మ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ పాత రేకుల ఇల్లు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణహ�
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లోని స్కేడా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రతి జిల్లా, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటుచేసినట్టు ఎస్
జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను దిగ్గజ సంస్థలకు దత్తతకు ఇవ్వడంతో పాటు ఎలక్ట్రిక్ వాహన దారుల సౌకర్యార్థం 14 చోట్ల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. బుధవారం మేయర�
మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో రికార్డుస్థాయి ఆస్తిపన్ను వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైన మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) రూ.935.35 కోట్ల రాబడి సమకూరింది
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు నీటి నిర్వహణను జలమండలి పకడ్బందీగా చేపడుతున్నది. గత ఏడాది అక్టోబరు 1వ తేదీన జీహెచ్ఎంసీ నుంచి మురుగునీటి నిర్వహణను �
GHMC | బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా హైదరాబాద్ నాంపల్లిలోని