వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. విపత్తును ఎదుర్కొని ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు తగిన కార్యాచరణతో సన్నద్ధమైంది. గత అనుభవాల నేపథ్యంలో భారీ వర్షాలు కుర�
సైదాబాద్ కరణ్బాగ్ కాలనీలో నూతనంగా తాగునీటి పైప్లైన్ ఏర్పాటు కోసం తవ్విన మట్టి కుప్పలను తొలగించకపోవటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యంగా కారణంగా మట్టి కుప్పల�
2018 సంవత్సరంతో పోలిస్తే 2021లో భారీగా పడిపోయిన టూరిస్టుల రాక నాలుగేండ్లలో పర్యాటకుల ఆకర్షణలో జీహెచ్ఎంసీ టాప్ హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): గడిచిన రెండేండ్లు పర్యాటక రంగానికి ఏమాత్రం కలిసిరాలేదు
కూకట్పల్లి జోనల్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఏర్లీబర్డ్ ఆఫర్కు అనూహ్య స్పం దన లభిస్తుంది. ఏప్రిల్ 30లోగా ఈ ఏడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లిస్తే 5శాతం రాయితీని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం తెలిస�
వాల్పోస్టర్ విడుదల చేసిన క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: వేసవి శిక్షణా శిబిరాలకు వేళయైంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత రెండేండ్లు పూర్తిగా రద్దయిన శిబిరాలు శనివారం ను�
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2022-23 వార్షిక బడ్జెట్ రూ.6150 కోట్లతో రూపొందించింది. ఇందులో నగరం అభివృద్ధి, ప్రజా సమస్యల
చెత్త శుద్ధి నిర్వహణలో ఇండోర్ తరహాలో బయో మైనింగ్, బయో రేమిడేషన్ విధానానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. చెత్త గుట్టల నుంచి దుర్వాసన రావడం, వ్యర్థాల నుంచి వెలువడే లీచెట్ సమీపంలోని చెరువులు, భూగ
ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తిపన్నులు చెల్లించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. మార్చి31 వరకు ఆస్తిపన్ను బకాయీలపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ
గ్రేటర్వాసులకు బల్దియా ఎర్లీబర్డ్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే 5% రాయితీని
పీర్జాదిగూడ నగర పాలక సంస్థను స్వచ్ఛ సర్వేక్షణ్ -2022లో ఉత్తమంగా నిలిపేందుకు మేయర్ జక్క వెంకట్రెడ్డి, పాలకవర్గ సభ్యులు , అధికారులు సమాయత్తమయ్యారు. ఇందుకు ప్రాంతాల వారీగా ప్రజలను పరిశుభ్రతలో