స్పెషల్ టాస్క్ఫోర్స్తో ఆకస్మిక తనిఖీలు చేసి మంత్రి ఫుడ్టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభంలో మంత్రి హరీశ్రావు వెల్లడి హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): కల్తీచేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని మం�
భవిష్యత్తులో నాలాలపై దురదృష్టకర ఘటనలు, ప్రమాదాలు జరిగితే అందుకు ఉన్నతాధికారులనే బాధ్యులను చేస్తామని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.
Minister KTR | స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న వర్షాకాలంలో నాలాల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగ�
ఆస్తి పన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను పరిష్కార వేదికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రారంభమైన వేదికలు మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతాయి.
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, పార్కుల సుందరీకీకరణ పనులను చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని అన్న�
యూసుఫ్గూడ సర్కిల్లో రూ.8.50 కోట్ల రుణాలు.. యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ హిమబిందు జూబ్లీహిల్స్, జనవరి 31: స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు విరివిగా బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తున్నట్లు యూసీడీ ప్రాజె
స్కూళ్లలో పూర్తయిన శానిటైజేషన్ మాస్కులు ధరిస్తేనే అనుమతి బంజారాహిల్స్, జనవరి 31: కరోనా కారణంగా పొడిగించిన సంక్రాంతి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభంకానున్న�
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్కులను అందంగా తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట డివిజన్ల
మేడ్చల్ రూరల్, జనవరి 30 : స్వచ్ఛ సమాజం అందరి బాధ్యత అని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పామిడోస్లో స్వచ్ఛ సర్వేక్షణ్�
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార ఆర్భాటాలు.. అమిత్షా, నడ్డా, ఇతర పెద్దల ప్రగల్భాలు ఉన్న సమస్యలు తీర్చలే.. ఇచ్చిన హామీలు నెరవేర్చలే అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సమయం.
GHMC | జరిమానాలు చెల్లించని పలు వాణిజ్య సంస్థలకు జీహెచ్ఎంసీ భారీ షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ఐదు వాణిజ్య
లైట్లలా మెరుస్తున్న రేడియం ఫ్లై ఓవర్లపై ప్రత్యేక ఏర్పాట్లు అబిడ్స్, జనవరి 28 : రోడ్డు భద్రతలో భాగంగా ఫ్లై ఓవర్లపై జీహెచ్ఎంసీ అధికారులు మెడియన్ మార్కర్లను ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద
కవాడిగూడ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు మౌలిక �