ఏడాది పాటు చెల్లించకపోతే 24 శాతం.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.877 కోట్లు ఆస్తి పన్ను వసూలు సిటీబ్యూరో, అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ): సకాలంలో ఆస్తిపన్ను చెల్లించని నగరవాసులు ఇక ప్రతి నెల రెండు శాతం పెనాల్టీ చెల్లించా�
సిటీబ్యూరో, అక్టోబరు 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు పెద్ద ఎత్తున జరిగాయి. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న పలువురిని వివిధ మున్సిపాలిటీలకు కమిషనర్లగా పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు శ�
అనుమతులు లేని భవనాలను ప్రజలు కొనొద్దు బిల్డర్లు రెరాలో రిజిస్టర్ చేయాల్సిందే: ఎంఏయూడీ శాఖ హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): రెరా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా విక్రయించే వాణిజ్య భవనా�
అంబర్పేట : నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ రెడ్బిల్డింగ్ చౌరస్తాలోనూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన
Telangana | తెలంగాణ రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. శేర�
మొఘల్ కాలనీలో భవనాలను కూల్చిన జీహెచ్ఎంసీ అధికారులు కోర్టు ఆదేశాలతో రెండు భవనాలు నేలమట్టం మైలార్దేవ్పల్లి, అక్టోబర్ 26: అనుమతి లేని వెంచర్పై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపించారు. రాజేంద్రనగర్ �
నగరంలో ఏడు చోట్ల దోమలు చంపే యంత్రాలు 500 మీటర్ల దూరంలోని దోమలన్నీ హాంఫట్ ఈ నెలాఖరులోగా మరో 3 అందుబాటులోకి గ్రేటర్లో దోమలపై జీహెచ్ఎంసీ దండయాత్ర ముమ్మరం చేసింది. ప్రాణాంతక వ్యాధులకు కారణమైన దోమల అంతానికి
కఠినంగా నిషేధం అమలు టాస్క్ఫోర్స్ చైర్మన్గా బల్దియా కమిషనర్ త్వరలో ప్రత్యేక తనిఖీలు మానవాళి ఆరోగ్యానికి పెను ప్రమాదంగా తయారవుతున్న ప్లాస్టిక్ నిషేధం అమలును మరింత కఠినతరం చేయాలని మహానగర పాలక సంస్�
అంబర్పేట : జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. బ�
రోడ్డు కటింగ్ అనుమతుల జారీలో అడ్డంకులు తొలగిపోనున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో జూన్ 1 నుంచి అక్టోబ ర్ 31 వరకు కొత్తగా రోడ్డు తవ్వకాలను నిలిపివేశారు. అయితే, ప్రజల సౌకర్యార్థం వచ్చేనెల 1 నుంచి రోడ్డు తవ్వకాల�
అబిడ్స్ : కింగ్ కోఠి దవాఖానా ప్రాంతంలో ఓ భారీ వృక్షం కూలి పోయింది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో భారీ వృక్షం కుప్పకూలింది. దీంతో పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. సకాలంలో అధికారులు స