మెహిదీపట్నం డిసెంబర్ 28: దేశ రక్షణలో కీలకమైన ఆర్మీలో సైనికులుగా చేరడానికి దేశం నలుమూలల నుంచి వేలాదిమంది నిరుద్యోగ యువకులు గోల్కొండ ఆర్టీలరీ సెంటర్కు వచ్చారు. వీరు స్థానికంగా ఉండేందుకు వీలుగా వసతి, ఆహా�
Hyderabad infra | గ్రేటర్లో నిర్మాణ రంగం జోరుమీదుంది. ఇందుకు నిదర్శనం జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11,538 భవన నిర్మాణాలకు అనుమతులు
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ ఆటోల్లో జనవరి 30లోపు జీపీఎస్ ఇన్స్టాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గురువార�
రహదారులు, జంక్షన్ల అభివృద్ధి, లింక్ రోడ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో నిర్ణయం సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): 44 అంశాలపై విస్తృతంగా చర్చించిన స్టాండింగ్ కమిటీ సభ్యుల�
కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్/ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్సీబీ) పరిధిలోని స్థానికులకు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతే.. ఆ ప్రాం�
స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పరిశుభ్రత పాటించిన సంస్థలకు జీహెచ్ంసీ ప్రశంసా పత్రాలు జూబ్లీహిల్స్,డిసెంబర్18:వ్యర్థాలకు ఒక అర్థం తెచ్చేలా .. పచ్చదనానికి శోభ పెంచేలా.. పరిశుభ్రతకు పట్టం కట్టేలా తాము చేసే �
నెలకు 20వేల లీటర్ల వరకు బిల్లు లేకుండానే తాగునీటి సరఫరా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎండీ దానకిశోర్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు ఉచిత తాగునీటి పథకం పొందే అ
మేయర్ అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో నిర్ణయం రెండో స్టాండింగ్ కమిటీ సమావేశంలో తొమ్మిది అంశాలకు ఆమోదం సిటీబ్యూరో, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ రెండో సమావేశం బుధవా�
మంత్రి తలసాని | దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత GHMC కార్పొరేటర్ల పైనే ఉందన
నగరంలో జంతు దహన వాటికలు ఒక్కో దహనానికి రూ. 2500 తొలివిడతలో ఫతుల్లగూడ, మహదేవపురలో ఏర్పాటు సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో జంతు దహన వాటికలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎల్బీనగర్లోని ఫతుల్ల
Minister KTR | హైదరాబాద్ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఇవాళ స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ పచ్చ జెండా ఊప�
నగరదారులపై కొత్తగా250 స్వచ్ఛ ఆటోలు నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందుకు అనుగుణంగా �
పాత, కొత్త నిర్మాణానికి వేర్వేరు పీటీఐఎన్లు డబుల్ పీటీఐఎన్లు బ్లాక్ చేసే దిశగా కసరత్తు ముమ్మరం క్షేత్రస్థాయిలో అధికారుల స్పెషల్ డ్రైవ్ 18 చోట్ల డబుల్ పీటీఐఎన్ల తొలగింపు సిటీబ్యూరో, డిసెంబర్ 12 (న