గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సూచించారు. గురువారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో ఏర్పాటు చేసిన సమా�
Cantonment | కంటోన్మెంట్ విలీన అంశంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ప్రజలు కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. నిన్న
Hyderabad | జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే ప్రజలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ప్లాంట్లను హైదరాబాద్లో ఏర్పాటు చేస�
అభివృద్ధి పరుగులు పెడుతుందని ముక్తకంఠం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలవుతాయని ఆశాభావం రహదారుల మూసివేతతో తరచూ ఆటంకాలు ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణానికి మార్గం సుగమం రక్షణశాఖ నిబంధనల సమస్యకు శాశ్వత విముక్త�
KTR | జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో ఇక నుంచి మురుగు నీటి నిర్వహణను జలమండలి చూడనున్నది. ప్రస్తుతం తాగునీటి వ్యవస్థను మాత్రమే బోర్డు నిర్వహిస్తుండగా… మురుగున�
సిటీబ్యూరో, సెప్టెంబరు 21(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదిలి, పెట్ షాపులను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపించింది. జీహెచ్ఎంసీ అనుమతి లే కుండా, విధి విధానాలకు విరుద్ధంగా �
రెండు రోజుల్లో ఒక్క హుస్సేన్ సాగర్లోనే 27 వేలకు పైగా.. పది అడుగుల పైబడిన విగ్రహాలు 5,700 పై చిలుకు.. ఇప్పటికే టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించిన జీహెచ్ఎంసీ ‘క్లీన్ హుస్సేన్ సాగర్’గా మార్చేందుకు జీహెచ్
ఖైరతాబాద్ : భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బ్యాండ్, ఎన్టీఆర్ ఘాట్, పివి మార్గ్ లో పెద్ద ఎత్తున విగ్రహాలు వచ్చి చేరాయి. ఆదివారం ప్రారంభమైన విగ్రహాల నిమజ్జన కార్యక�
సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి శాశ్వత విముక్తి కల్పించడమే లక్ష్యంగా రూ.29,695 కోట్ల భారీ అంచనాలతో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ
బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీకి చెల్లించే ఆస్తిపన్నును సక్రమంగా వసూలు చేయకపోవడంతో పాటు సరైన విధానంలో మదింపు చేయడం లేదనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో రెసిడెన్షియల్ భవనాలుగా ఆస్తిప�