పలువురిపై కేసులు ఘటనలో పాల్గొన్నది 72 మంది 48 మందికి నోటీసులు సైఫాబాద్ పీఎస్కు వచ్చిన బీజేపీ ప్రజా ప్రతినిధులు ఖైరతాబాద్, నవంబర్ 29: ఇటీవల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి, ప్రభుత్వ ఆస్తులను ధ్వ�
నగర మేయర్ను కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ బృందం సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష
ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించిన జీహెచ్ఎంసీ కమిషనర్ బంజారాహిల్స్, నవంబర్ 25 : రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ పరిశీలించారు. గురువారం బంజారాహిల్స్ ర
ప్రైవేట్ ఏజెన్సీల అప్పగింతపై వెనుకడుగు వేసిన అధికారులు ఖర్చు అధికం కావడమే కారణం.. సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో నాలాల పూడికతీత పనులను పాత పద్ధతిలోనే నిర్వహించాలని అధికారులు తాజాగా న�
కాషాయ నేతలపై విరుచుకుపడిన టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్పొరేటర్లు పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక దాడి చేసిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ మేయర్, కమిషనర్కు వినతి దాడితో కార్యాలయం మలినం అయిందంటూ �
ఎన్నికల కోడ్లో జీహెచ్ఎంసీ సమావేశం కోసం డిమాండ్ కనిపించిన వస్తువునల్లా పగులగొట్టి వీరంగం అతికష్టంమీద అదుపుచేసిన పోలీసులు, కేసు నమోదు హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా న�
శేరిలింగంపల్లి : హైదరాబాద్ నానాక్రామ్గూడలో మంగళవారం ఉదయం వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసం అయ�
మియాపూర్ : వాణిజ్య కార్యకలాపాల ద్వారా పోగయ్యే చెత్తను నిర్లక్ష్యంగా రహదారి పక్కన తగులబెట్టడంతో పాటు , ప్రజల అసౌకర్యానికి కారణమైన ఓ మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహకుడికి చందానగర్ పారిశుద్ధ్య విభాగం అధికా�
సైదాబాద్ : ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న (45) గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మరణించిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ వెంకట్రెడ్డి కథనం ప్రకారం… సైదాబాద్ వి
కార్మికనగర్లో సెకెండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు జూబ్లీహిల్స్, నవంబర్17: యూసుఫ్గూడ సర్కిల్లో పారిశుధ్య నిర్వహణకు జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీగా చర