Ganesh Immersion | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి ఈ ఏడాది
సిటీబ్యూరో, సెప్టెంబరు 14 (నమస్తేతెలంగాణ): నగరం ముంపు బారిన పడకుండా నాలాల ఆధునీకరణ, పూడికతీత, పెరుగుతున్న జనాభాకు తగినట్లు పునర్వవ్యస్థీకరించేందుకు బల్దియా చర్యలు ప్రారంభించింది. వ్యూహాత్మక నాలాల అభివృద�
మాదాపూర్, సెప్టెంబర్ 13: సినీ నటుడు సాయి ధరమ్తేజ్ నాలుగు రోజుల కిందట ద్విచక్ర వాహనంపై నుంచి పడి ప్రమాదానికి గురైన ఘటన నేపథ్యంలో వాహనదారుల భద్రతపై జీహెచ్ఎంసీ దృష్టిసారించింది. ప్రధాన రహదారుల్లో రోడ్�
15వ తేదీలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశాలుసిటీబ్యూరో, సెప్టెంబరు 12 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు పచ్చని అందాలతో కనువిందు చేయనున్నాయి. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగం
అమీర్పేట్ : పారిశుద్ధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు మరువలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ జోన్ పారిశుద్ధ్య కార్మికులకు 15 రకాల కొవిడ్ ర�
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ మణెమ్మ గల్లీలో డ్రైనేజీ పైపులైన్పై ఏర్పాటు చేసిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు గురువారం తొలగించారు. గత నెలలో పైపులైన్పై ఏర్పాటు చేసి�
హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన జీహెచ్ఎంసీనిమజ్జనం ఆంక్షలపై తీర్పు రిజర్వు హైదరాబాద్, నమస్తే తెలంగాణ : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కాలుష్య నియంత్రణ కోసం మట్టి �
అమీర్పేట్ : హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నగరంలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. అందులో భాగంగా అమీర్పేట్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రహరీగోడకు ఆనుకుని ఉన్న ఫుట్పాత్ ఆక్రమణ�
ముషీరాబాద్ : జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మూడవ రోజు కొనసాగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు సోమవారం పుట్
ఉస్మానియా యూనివర్సిటీ: పారిశుద్ధ్య కార్మికులు ముందు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి సూచించారు. కరోనా నుంచి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం తగిన జాగ్రత్తలు త
బండ్లగూడ: గురువారం రాత్రి భారీగా కురిసిన అకాల వర్షంతో పలు ప్రాంతాలలోని ప్రధాన రహదారులు, బస్తీలలో వర్షం నీరు నిలిచి పోయింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని ఆరాంఘర్, శివరాంపల్లి, అత్తాపూర్, పిల్లర