కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్| గ్రేటర్ హైదరాబాద్లో అందరికీ టీకాలే లక్ష్యంగా ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయ్యింది. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు సంయుక్తంగ�
Covid Vaccination Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో నేటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది.
నగరంలో యాంటీ లార్వా ఆపరేషన్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రతి ఆదివారం 10గంటలకు పది నిమిషాల కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్బంజారాహిల్స్లోని నివాసంలో చెత్తాచెదారం, నీటి నిల్వల తొలగింపుబంజారాహిల్స్
దోమలపై దండయాత్ర చేద్దాం.. రోగాలను తరిమికొడుదాం.. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు కార్యాచరణ ప్రకటించిన జీహెచ్ఎంసీ పదివారాల పాటు నిర్వహణ.. నేటి నుంచే అమలుకు సూచన సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తె
కంటోన్మెంట్, ఆగస్టు 21: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ ఎంసీలో విలీనం చేసే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నెల 26వ తేదీన కంటోన్మెంట్ బోర్డును డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ బృందం సందర్శించనున
హైదరాబాద్ : నగరంలోని రామంతాపూర్ బీజేపీ కార్పొరేటర్కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) జరిమానా విధించింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకున్న జీ�
Covid Vaccination Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో సోమవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్
ఈ ఫొటో చూశారా ! పచ్చటి అందాలతో కేరళను తలపిస్తుంది కదూ !! కానీ ఇది మన హైదరాబాదే ! అది కూడా నగరం నడిబొడ్డున గల బంజారాహిల్స్ రోడ్ నుంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో గల లోటస్ పాండ్.
మంత్రి తలసాని| హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ )/బేగంపేట్ : దోమల నియంత్రణ మన చేతిలోనే ఉన్నదని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్నాయక్ పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల నియంత్రణ ది�
బేగంపేట్ : ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ నగర అదనపు కమిషనర్ బాధవత్ సంతోష్ అన్నారు. ప్రపంచ దోమల దినోత్సవం సంధర్భంగా శుక్రవారం బేగంపేట్ సర్కిల్ అధికారుల ఆధ్వర్య
డీహెచ్ శ్రీనివాస రావు | తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.
మెహిదీపట్నం:అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం వద్ద మంగళవారం విద్యుత్ షాక్తో ఓ సెంట్రింగ్ కార్మికుడు తీవ్రగాయాలకు గురయ్యాడు. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆర�