ఆదేశాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆగస్టు 31లోపు అప్పగించాలని సూచన సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సీవరే�
సిటీబ్యూరో, మేడ్చల్/ జూలై 30 (నమస్తే తెలంగాణ ) : అనుమతి లేని లేఅవుట్లు, ఖాళీ ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన మొదలైంది. క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఎల్ఆర్ఎస్-2020 కింద వచ్చిన దరఖాస్త�
వెస్ట్జోన్లో శాశ్వతంగా తీరిన ట్రాఫిక్ సమస్య లింకు రోడ్లు, పైవంతెనలతో సజావుగా వాహనాలు కొన్నిచోట్ల విస్తరణ, మరికొన్ని చోట్ల నూతన రహదారులు మరింత దగ్గరయిన దూర ప్రాంతాలు అత్యధిక లింకు రోడ్లు, ఫ్లైఓవర్లు �
గ్రేటర్లో తొలివిడుతగా 63 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులు రూ. 94.17కోట్లతో పనులు ముమ్మరం పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బ్యూటిఫికేషన్ వచ్చే నెలాఖరులోగా పనులన్నింటినీ పూర్తి చేస్తామంటు�
జీహెచ్ఎంసీ నోటీసులపై ఇంజక్షన్ ఆర్డర్స్ విచారణకు డుమ్మా కొడుతూ.. దర్జాగా నిర్మాణాలు పూర్తి ఆ తర్వాత కేసు ఉపసంహరణ సరిల్-16లో ఇదే తరహా 189 కేసులు కోర్టుకు వివరించిన జీహెచ్ఎంసీ విస్మయం వ్యక్తం చేసిన హైకోర�
దోమల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు డెంగీ, మలేరియా కేసుల నియంత్రణే లక్ష్యంగా చర్యలు జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ ) : దోమల నివారణకు ప్రత్యేక ప్రణాళికతో �
సబ్కాంట్రాక్టర్తో పాటు నలుగురు అరెస్ట్ 15 వేల లీటర్ల డీజిల్ స్వాధీనం సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ లారీలకు పోయాల్సిన డీజిల్ను పక్కదారి పట్టిస్తున్న ఓ సబ్కాంట్రాక్టర్ను, అతడికి స�
సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ ): భోపాల్కు చెందిన మున్సిపల్ కమిషనర్ల బృందం సోమవారం జీహెచ్ఎంసీని సందర్శించారు. గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తిపన్ను సేకరణ, ఇతర ఆర్థిక వనరుల సేకరణపై అధ్యయనం చేసింది. 12 మంది
సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ) గ్రేటర్లో వరద కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నాలాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఇందులోభాగంగానే వ్యూహాత్మక నాల�
సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 16 రెవెన్యూ మండలాల్లో ఖాళీగా ఉన్న సుమారు 250 గజాల స్థలాల్లో మినీ అర
సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో 610 శిథిల భవనాలను గుర్తించిన పట్టణ ప్రణాళిక విభాగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 175 పురాతన భవానాలను కూల్చివేసి మరో 84 భవనాలకు మరమ్మ
సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): లోతట్టు ప్రాంత ప్రజల కోసం ప్రతి సర్కిల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్ప�
ఇంటింటా పెరిగిన వ్యర్థాల సేకరణ, తరలింపు గతంలో కంటే సరాసరిగా అధికంగా వ్యర్థాలు నిత్యం 6వేల నుంచి 7200 మేర మెట్రిక్ టన్నుల తరలింపు త్వరలో రోడ్లపైకి 1350 స్వచ్ఛ ఆటో టిప్పర్లు సిటీబ్యూరో, జూలై 22(నమస్తే తెలంగాణ): పా�
పౌరులను భాగస్వామ్యం చేస్తూ త్వరలో మొబైల్ యాప్ వివరాలు పొందుపరిస్తే.. వచ్చి తీసుకెళ్తారు..! భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు మరింత సులభతరం త్వరలోనే కొత్వాల్గూడ, మల్లాపూర్లో.. సీఅండ్డీ ప్లాంట్ల ఏర్పాటుకు �