మియాపూర్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నియోజవకర్గంలోని ప్రజలంతా అప్రమత్తవంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కోరారు. వాతావరణ శాఖ వర్షాలపై తగు సూచనలు జారీ చేసినందున అత్యవసరమైతే �
cyclone gulab | గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్లో వర్షం కురుస్తున్నది. సోమవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతున్నది.
జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాల సర్వేలో తేలుతున్న అక్రమాలు 200లకు పైగా వాణిజ్యానికి మారిన నివాస భవనాలకు నోటీసులు 15 రోజుల గడువు – లేని పక్షంలో ఫెనాల్టీలు తప్పవని హెచ్చరికలు సీఆర్ఎంపీ రహదారుల మార్గాల్లో ఆస్
లే అవుట్లలోని ఖాళీ స్థలాల పరిరక్షణకు సర్కారు ఆదేశం నగరం చుట్టూ ఉన్న స్థానిక సంస్థల పరిధిలో లెక్కలు తీసిన అధికారులు రంగారెడ్డి జిల్లాలోని 16 కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 1397 లేఅవుట్లు 746.24 ఎకరాల్లో 1808 చోట్ల
రాబోయే రెండేళ్లలో మురుగునీటి సమస్యకు ఇక తెర రూ.1200 కోట్ల తాగునీటి పథకంతో కొత్తగా రెండు లక్షల నల్లా కనెక్షన్లు నగరంపై ప్రత్యేక శ్రద్ధతో నిధుల కేటాయింపు చరిత్రను సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా సీఎం కేసీఆర్
గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సూచించారు. గురువారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో ఏర్పాటు చేసిన సమా�
Cantonment | కంటోన్మెంట్ విలీన అంశంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ ప్రజలు కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. నిన్న
Hyderabad | జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే ప్రజలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ప్లాంట్లను హైదరాబాద్లో ఏర్పాటు చేస�
అభివృద్ధి పరుగులు పెడుతుందని ముక్తకంఠం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలవుతాయని ఆశాభావం రహదారుల మూసివేతతో తరచూ ఆటంకాలు ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణానికి మార్గం సుగమం రక్షణశాఖ నిబంధనల సమస్యకు శాశ్వత విముక్త�
KTR | జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో ఇక నుంచి మురుగు నీటి నిర్వహణను జలమండలి చూడనున్నది. ప్రస్తుతం తాగునీటి వ్యవస్థను మాత్రమే బోర్డు నిర్వహిస్తుండగా… మురుగున�