సిటీబ్యూరో, సెప్టెంబరు 21(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదిలి, పెట్ షాపులను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపించింది. జీహెచ్ఎంసీ అనుమతి లే కుండా, విధి విధానాలకు విరుద్ధంగా �
రెండు రోజుల్లో ఒక్క హుస్సేన్ సాగర్లోనే 27 వేలకు పైగా.. పది అడుగుల పైబడిన విగ్రహాలు 5,700 పై చిలుకు.. ఇప్పటికే టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించిన జీహెచ్ఎంసీ ‘క్లీన్ హుస్సేన్ సాగర్’గా మార్చేందుకు జీహెచ్
ఖైరతాబాద్ : భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బ్యాండ్, ఎన్టీఆర్ ఘాట్, పివి మార్గ్ లో పెద్ద ఎత్తున విగ్రహాలు వచ్చి చేరాయి. ఆదివారం ప్రారంభమైన విగ్రహాల నిమజ్జన కార్యక�
సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి శాశ్వత విముక్తి కల్పించడమే లక్ష్యంగా రూ.29,695 కోట్ల భారీ అంచనాలతో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ
బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీకి చెల్లించే ఆస్తిపన్నును సక్రమంగా వసూలు చేయకపోవడంతో పాటు సరైన విధానంలో మదింపు చేయడం లేదనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో రెసిడెన్షియల్ భవనాలుగా ఆస్తిప�
Ganesh Immersion | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి ఈ ఏడాది
సిటీబ్యూరో, సెప్టెంబరు 14 (నమస్తేతెలంగాణ): నగరం ముంపు బారిన పడకుండా నాలాల ఆధునీకరణ, పూడికతీత, పెరుగుతున్న జనాభాకు తగినట్లు పునర్వవ్యస్థీకరించేందుకు బల్దియా చర్యలు ప్రారంభించింది. వ్యూహాత్మక నాలాల అభివృద�
మాదాపూర్, సెప్టెంబర్ 13: సినీ నటుడు సాయి ధరమ్తేజ్ నాలుగు రోజుల కిందట ద్విచక్ర వాహనంపై నుంచి పడి ప్రమాదానికి గురైన ఘటన నేపథ్యంలో వాహనదారుల భద్రతపై జీహెచ్ఎంసీ దృష్టిసారించింది. ప్రధాన రహదారుల్లో రోడ్�
15వ తేదీలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశాలుసిటీబ్యూరో, సెప్టెంబరు 12 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు పచ్చని అందాలతో కనువిందు చేయనున్నాయి. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగం
అమీర్పేట్ : పారిశుద్ధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు మరువలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ జోన్ పారిశుద్ధ్య కార్మికులకు 15 రకాల కొవిడ్ ర�
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ మణెమ్మ గల్లీలో డ్రైనేజీ పైపులైన్పై ఏర్పాటు చేసిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు గురువారం తొలగించారు. గత నెలలో పైపులైన్పై ఏర్పాటు చేసి�
హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన జీహెచ్ఎంసీనిమజ్జనం ఆంక్షలపై తీర్పు రిజర్వు హైదరాబాద్, నమస్తే తెలంగాణ : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కాలుష్య నియంత్రణ కోసం మట్టి �