అమీర్పేట్ : హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నగరంలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. అందులో భాగంగా అమీర్పేట్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రహరీగోడకు ఆనుకుని ఉన్న ఫుట్పాత్ ఆక్రమణ�
ముషీరాబాద్ : జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మూడవ రోజు కొనసాగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు సోమవారం పుట్
ఉస్మానియా యూనివర్సిటీ: పారిశుద్ధ్య కార్మికులు ముందు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి సూచించారు. కరోనా నుంచి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం తగిన జాగ్రత్తలు త
బండ్లగూడ: గురువారం రాత్రి భారీగా కురిసిన అకాల వర్షంతో పలు ప్రాంతాలలోని ప్రధాన రహదారులు, బస్తీలలో వర్షం నీరు నిలిచి పోయింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని ఆరాంఘర్, శివరాంపల్లి, అత్తాపూర్, పిల్లర
ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ రాంనగర్ బ్రహ్మంగారి టెంపుల్ సమీపంలో చేపడుతున్న ఓ అక్రమ భవన నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు బుధవారం కూల్చివేశారు. టౌన్ప్లానింగ్ నిబం
సైదాబాద్: మాతృశ్రీకాలనీలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించటానికి అధికారులు కృషి చేయాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. బుధవారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ కాల�
విద్యార్థుల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక శద్ధ గ్రేటర్ పరిధి సర్కారు బడుల్లో..యాంటీ లార్వా ప్రక్రియ ముమ్మరం ఇప్పటికే 81.22 శాతం పూర్తి మిగిలిన పాఠశాలల్లో పూర్తికి కసరత్తు సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగా�
బేగంపేట్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయాన్ని సోమవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి సందర్శించారు. మహంకాళి అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈవో గుత్తా మనోహార్రెడ్డి కేంద్రమంత్రిని శాలు�
Indira Park | నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కు అందరికీ సుపరిచితమే. ప్రేమికులకు అయితే ఆ పార్కు అడ్డా అని చెప్పొచ్చు. ఇక ఎన్నో మీటింగ్లకు ఆ పార్కు వేదిక అని కూడా చెప్పొచ్చు. ఈ తరుణంలో పార్కులో ప్రశాంత �
ఇంటి ముందు టులెట్ బోర్డులకు జరిమానా ఉండదు అద్దెల పేరుతో వ్యాపారం చేసే వారికే మోత ఇల్లు లేదా దుకాణం, వాణిజ్య సముదాయం ఖాళీ ఉందని దాని యజమాని టులెట్ బోర్డు పెట్టుకుంటే అభ్యంతరం లేదని, అలాంటి బోర్డులకు ఎలా�