కరోనా సమయంలో చురుగ్గా పనులు వ్యూహాత్మకంగా పూర్తిచేసిన బల్దియా, హెచ్ఎండీఏ అందుబాటులోకి ఫైఓవర్లు, అండర్పాస్లు, ఆర్యూబీలు, ఆర్వోబీలు వైద్యం, రవాణాలో చక్కటి మార్పులు ఔటర్ చుట్టూ గణనీయమైన అభివృద్ధి మె�
గ్రేటర్లో పకడ్బందీగా పట్టణ ప్రగతి పారిశుధ్య నిర్వహణలో మెరుగైన చర్యలు రోజూ అదనంగా 200 టన్నుల మేర వ్యర్థాల సేకరణ సుందరంగా మారుతున్న వీధులు, కాలనీలు రేపటితో ముగియనున్న కార్యక్రమం సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే త�
సిటీబ్యూరో, జూలై 8 (నమస్తేతెలంగాణ) : భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తిరిగి సామగ్రిని వినియోగించడంలో పురపాలక శాఖ దేశంలోనే ముందుంది. జీడిమెట్ల, నాగోలు ఫతుల్లాగూడలలో రీ సైక్లింగ్ ప్లాంట్లు (సీ అండ�
నిబంధనలు అతిక్రమిస్తున్న వ్యాపార సంస్థలపై ఈవీడీఎం కఠిన చర్యలు జరిమానా రూపంలో రూ. 5కోట్ల మేర వసూళ్లు సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): నిబంధనలను అతిక్రమిస్తున్న వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభా
సొబగులు అద్దుకుంటున్న మహానగరంలోని జంక్షన్లు ఫౌంటెన్లు, వర్టికల్ గార్డెన్లు, ప్రత్యేక ఆకృతులు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): మహానగరంలోని జంక్షన్లు కొత్త సొబగులు అద్దుకు
వెంటనే రంగంలోకి సిబ్బంది, ఆక్రమణల కూల్చివేత మంత్రి కేటీఆర్ చొరవతో ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబర్ చెరవీడిన 8 ఎకరాలు.. ఆ స్థలాల్లో పార్కుల అభివృద్ధి రేపటితో అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటుకు ఏడాది పూర్
4 వారాల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆగస్టు 15 నాటికి నివేదిక ఇవ్వాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి లేఖ సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పర�
సిటీబ్యూరో, జూలై 3(నమస్తే తెలంగాణ): కూలేందుకు సిద్ధంగా ఉన్న శిథిల భవనాలను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వానకాలం నేపథ్యంలో పురాతన భవనాలు కూలి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవ�
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో పెంపుడు జంతువులపై కూరత్వాన్ని అరిట్టాలని, డాగ్ బ్రీడర్స్(కుక్కల పెంపకందారులు, అమ్మకందారుల) అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ అ
పర్యాటకులు, నగరవాసులతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులు.. తాము తాగిన వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు.
సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుధ్య కార్యక్రమాలు బల్దియా వార్షిక పద్దు రూ.6,841.87 కోట్లు ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం తొలిసారి వర్చువల్ విధానంలో విజయవంతం ప
ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30గంటల వరకు సాగిన మీటింగ్ వర్చువల్ విధానంలో సమస్య తలెత్తకుండా సభ నిర్వహణ మొదటి సారి అయినా తడబాటు లేకుండా రాణించిన మేయర్ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం �