సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ )/బేగంపేట్ : దోమల నియంత్రణ మన చేతిలోనే ఉన్నదని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్నాయక్ పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల నియంత్రణ ది�
బేగంపేట్ : ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ నగర అదనపు కమిషనర్ బాధవత్ సంతోష్ అన్నారు. ప్రపంచ దోమల దినోత్సవం సంధర్భంగా శుక్రవారం బేగంపేట్ సర్కిల్ అధికారుల ఆధ్వర్య
డీహెచ్ శ్రీనివాస రావు | తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.
మెహిదీపట్నం:అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం వద్ద మంగళవారం విద్యుత్ షాక్తో ఓ సెంట్రింగ్ కార్మికుడు తీవ్రగాయాలకు గురయ్యాడు. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆర�
సైదాబాద్ : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఐదవ వర్ధంతి పురస్కరించుకుని సైదాబాద్ రెడ్డిబస్తీలో ఆయన విగ్రహం వద్ద సైదాబాద్ డివిజన్ మాజీ
సైదాబాద్ : కరోనా మహమ్మారితో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న దేవసారి గణేష్ (48) సోమవారం నగరంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య రేఖ, కుమార్తె లోహ
నేడు కొత్త సాఫ్ట్వేర్ను, సర్వర్ సామర్థ్యాన్ని పరీక్షించే కార్యక్రమం ఫోన్ నంబరు సాయంతో.. ఓటరు కార్డు ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలోనే డౌన్లోడ్ నూతన ఓటర్లంతా పాల్గొనాలని జీహెచ్ఎంసీ పిలుపు సిటీబ్యూరో, ఆగ�
సికింద్రాబాద్ : గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను వసూలు వేగం పెంచాలని జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి అన్నారు. అలాగే శనివారం నుంచి ప్రారంభమయ్యే ఓటరు గుర్తింపు కార�
టీ-ప్రైడ్ కింద అందించాలని ప్రభుత్వ నిర్ణయం తొలిదశలో 500 మందికి 35% సబ్సిడీపై పంపిణీ మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక
సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి అన్ని చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాత�
బేగంపేట | నగరంలోని బేగంపేటలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. స్థానికంగా ఉన్న వెల్సన్ పార్కు సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తుండగా, నిర్మాణదారుడు అ