ఆరోగ్య హైదరాబాదే లక్ష్యంగా సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొవడంలో జీహెచ్ఎంసీ చర్యలు ఫలించాయి. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు దోమలతో వచ్చే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు అధికారులు పకడ్బందీ�
ఒకటి చొప్పున ఎస్సీటీపీ కేంద్రాలు సర్కిల్లో కొత్తగా 4 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చెత్త తరలింపు.. డీజిల్, సమయం ఆదా కేపీహెచ్బీ కాలనీ, మే 15 : దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో పారిశుధ్య నిర్వ�
దవాఖానల్లో పడకల సంఖ్యను పెంచుతున్నాం | గ్రేటర్ హైదరాబాద్మున్సిపల్కార్పొరేషన్పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య పెంపు కొనసాగుతుందని తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేష్�
హైదరాబాద్ : కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి సర్వే బుధవారం కూడా కొనసాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబిత
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఈ నెల 22న జరగనున్నది. ఫిబ్రవరి రెండో వారంలో నూతన పాలకవర్గం కొలువుదీరిన విషయం తెలిసిందే. కాగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అందుబాటు�
ఒకప్పుడు పక్కనుంచి వెళ్లాలంటే భరించలేని కంపుకొట్టే మూసీ.. ఇప్పుడు నగరవాసులకు ఆహ్లాదాన్నిచ్చే చోటుగా మారింది. సుందరీకరణ పనులతో నాగోలు మూసీ తీరం కొత్త రూపు సంతరించుకుంటుంది.