నార్సింగి ఓఆర్ఆర్ నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ల మధ్య నిర్మాణం మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రతిపాదనలు రూ.350 కోట్లు వెచ్చించనున్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ మూసీ నది తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ
విపత్కర పరిస్థితుల్లోనూ వీరోచిత సేవలు కరోనా వ్యాప్తి చెందకుండా నిరంతర శ్రమ ప్రజారోగ్యమే ధ్యేయంగా.. పనే పరమావధిగా విధులు గ్రేటర్వ్యాప్తంగా నిత్యం విధుల్లో 18, 600 మంది ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తింపు
హైదరాబాద్ : ఖర్చు లేకుండా అంతిమయాత్ర చేయాలని బల్దియా నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మృతదేహాల తరలింపునకు ఉచితంగా వాహనాలు ఇవ్వనుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీ�
మెహిదీపట్నం మే 21: వర్షాలు వచ్చినప్పుడల్లా కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లోని టోలీచౌకి, నానల్నగర్, అహ్మద్నగర్ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీరి �
20 గంటల సమయాన్ని పూర్తిగా జీహెచ్ఎంసీ సద్వినియోగం పగలు, రాత్రి యుద్ధ ప్రాతిపదికన సీఆర్ఎంపీ పనులు గడిచిన వారం రోజుల్లో 10 కిలోమీటర్ల మేర పూర్తి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ మే 20(న�
నిత్యం జీహెచ్ఎంసీ ద్వారా 59వేల మందికి బువ్వ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): ఆపత్కాలంలో అన్నార్తులకు జీహెచ్ఎంసీ అండగా నిలబడుతున్నది. లాక్డౌన్ పరిస్థితుల్లో నిరాశ్రయులు, నిరుపేదలు, పలు దవా�
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): అన్నపూర్ణ భోజనాన్ని ఇక ప్రభుత్వం ఉచితంగా అందించనున్నది. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో హైదరాబాద్లోని నిరాశ్రయులు, చ�
ప్రమాదకర పనులు ఇక యంత్రాలతోనే.. సిబ్బంది ఇబ్బందులకు చెక్ సివర్ యంత్రాలతో వేగంగా మ్యాన్హోల్ పూడికతీత జూబ్లీహిల్స్, మే 18: మ్యాన్హోళ్ల పూడికతీత పనుల్లో జలమండలి సీవరేజీ విభాగం సిబ్బందికి ఎట్టకేలకు ఇబ�
కేపీహెచ్బీ కాలనీ, మే 16 : బహిరంగ ప్రాంతాల్లో చెత్తాచెదారం కనిపించొద్దని ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆటోలోనే చెత్త వేసేలా అవగాహనను పెంచాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. ఆదివారం శానిటేషన్ స్పెషల్