ప్రైవేట్ ఎస్టీపీలపై ఆడిట్ నిర్వహిస్తున్న హెచ్ఎండీఏ నగరంలో మొత్తం 628 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు 79.679 మిలియన్ లీటర్ల నీటిలో 99 శాతం వినియోగం ఎస్టీపీలు పని చేయకుంటే యాజమాన్యాలపై చర్యలు పురపాలక శాఖ ముఖ్య
వారం రోజుల్లో ముగియనున్న ఐదు శాతం రాయితీ ఆస్తి పన్ను లక్ష్యం రూ. 600 కోట్లు వసూలైంది రూ. 110.43 కోట్లు మాత్రమే.. జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకంపై ‘కరోనా’ తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నెలలో ఎర్లీబర్డ్ పథకం ద్వారా ర
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీంతో కరోనాను నియంత్రించడంపై ఆర్టీసీ అధికారులు కూడా దృష్టి సారించారు. దీని కోసం ప్రతి డిపో పరిధిలోని తిరిగే ప్రతి సిటీ బస్సును �
జీహెచ్ఎంసీ | రాష్ట్రంలో సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నా కరోనా కోరలు చాస్తోంది.
పారిశుధ్య పనుల్లో అవకతవకలకు పాల్పడిన ఎస్ఎఫ్ఏ సాయిబాబా విధుల నుంచి తొలగిస్తూ మేయర్ నిర్ణయం పలు ప్రాంతాల్లో పారిశుధ్యం నిర్వహణ పరిశీలన ఆరు నెలలుగా వైద్య వ్యర్థాలను డంప్ చేసిన షాపునకు నోటీసులు నాలాల�
ఒకేచోట ఏళ్ల తరబడి పనిచేసే వారికి స్థాన చలనం తప్పదని హెచ్చరిక ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోన్లలో మూడో రోజు మేయర్ ఆకస్మిక తనిఖీలు విధులలో అలసత్వం వహించిన అధికారులపై మేయర్ కొరడా ఝులిపించారు. మంత్రి కేటీ�
హైదరాబాద్ : రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో రాత్రి 9 గంటల వరకే బస్సు సర్వీసులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. నగరంలో బస్సు సేవలు ఉదయం 5 నుంచి
అధికారులు ఉదయం ఆరు కల్లా ఫీల్డ్లో ఉండాల్సిందే పారిశుధ్య పర్యవేక్షణ తప్పనిసరి లేదంటే చర్యలు తప్పవు బాధ్యత మరిచి రోడ్లపై చెత్త వేసే వారికి జరిమానాలు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా అధికారులతో పుర�
కరోనా సంబంధిత అంశాలపై 24/7 సమాచారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ గ్రేటర్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారిని నియంత్రించేందుకు బల్దియా చర్యలను వేగి రం చేసింది. నగరవాసులకు
రాష్ట్రంలో| రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 5 వేలకుపైగా నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 4 వేలకు తగ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు న�
2020-21 ఆర్థిక సంవత్సరంలో 11,538 నిర్మాణ అనుమతుల ద్వారా జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగానికి రూ.797.13 కోట్ల ఆదాయం వచ్చిందని శనివారం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 67 హైరైజ్డ్ భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు.