నాగోలు మూసీ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మూసీ పక్కన వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్, పూల మొక్కలు, రంగు రంగుల డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి.
హైదరాబాద్ : వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణను ర�
గతేడాది అనుభవాల దృష్ట్యా అప్రమత్తం వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నజర్ రంగంలోకి మాన్సూన్ యాక్షన్ బృందాలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా కార్యాచరణ నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారానికి మ�
జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో షీ బాక్స్ ఏర్పాటు సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ): మహా నగరంలో మహిళా రక్షణకు మరో వేదిక ఏర్పడింది. మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జీహ�
త్వరలోనే ఎల్బీనగర్లో పర్యటించి.. పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తా బల్దియా అధికారులతో మేయర్ విజయలక్ష్మి సమీక్ష సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ ) : నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలన్ని�
రూ.858కోట్లతో డీపీఆర్లు సిద్ధం నెలాఖరు నాటిని నాలాల పూడికతీత పూర్తి చేయాలి పూర్తయిన పనులను జియో ట్యాగింగ్ చేసి.. కార్పొరేటర్లకు వివరాలు అందించాలి అత్యవసర బృందాల వివరాలు ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి అధికా
హైదరాబాద్ : సరైన రిజిస్ట్రేషన్స్ లేకుండా పెంపుడు జంతువుల స్టోర్స్ను నిర్వహిస్తున్న దుకాణదారులను మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. రికార్డుల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరే
ఒక్కో పారిశుధ్య కార్మికుడికి రూ. 4,133 విలువైన హెల్త్కిట్ తొలి విడతలో 2,374 మందికి పంపిణీ కార్మికుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం : మేయర్ విజయలక్ష్మి సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ కార్మికు�
హైదరాబాద్ : రూ. కోటి విలువైన హెల్త్ కిట్లను హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2,374 మంది కార్మికులకు రూ.4,