ఇప్పటి వరకు రూ.1.32 కోట్ల ఆస్తిపన్ను వసూలుపథకంపై విస్తృతంగా అధికారుల ప్రచారం అబిడ్స్, ఏప్రిల్ 16: నగరంలోని గృహ యజమానులు వారి ఆస్తి పన్నును ముందుగా చెల్లిందుకు గాను జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ ప
కరోనా కేసులు| రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చ�
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వర్షంనీటి కాలువలలో పూడికతీత పనులు మొదలయ్యాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన నాలాలతో పాటు కాలనీలు, బస్తీలలోని అంతర్గత వర్షంనీటి కాల�
చెత్తకుండీల స్థానంలో.. చలివేంద్రాలు ఆహ్లాదంగా మారిన ప్రాంతాలు అమీర్పేట్, ఏప్రిల్ 14: చెత్త కుండీలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్న జీహెచ్ఎంసీ ఆలోచనలకు అనుగుణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు పౌరులు కూడ�
కరోనా కేసులు| కరోనా మహమ్మారి మరోసారు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిన్న 72,634 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2157 మందికి పాజిటివ్గా నిర్ధారణ �
బల్దియా ఎర్లీబర్డ్కు అనూహ్య స్పందన ఒకేసారి పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇప్పటివరకు రూ.32.29 కోట్ల ఆదాయం ఈ నెల 30 వరకే అవకాశం గ్రేటర్ వాసులు ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏడాదికి సంబంధించిన
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకిం�
సులభంగా ఆస్తుల సేకరణ ఇప్పటివరకు రూ.3095 కోట్ల లబ్ధి నీతిఆయోగ్ ప్రశంస ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ వెల్లడి జీహెచ్ఎంసీలో నాలాల విస్తరణ, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) తదితర ప్రాజెక్�
చెత్త డంపింగ్ యార్డులుగా వరద కాల్వలు పూడికతీత పనుల్లో భారీగా బయట పడుతున్న పాత పరుపులు, చెద్దర్లు, కండోమ్స్ ఇంటింటికీ చెత్త సేకరిస్తున్నా మారని తీరు వర్షాకాలానికి ముందే అప్రమత్తమైన బల్దియా రూ.45.28కోట్లత
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుతూ వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2909 మంది కరోనా బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, కొత్తగా ఆరుగురు చనిపోయారు.