హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందే ఎర్లీ బర్డ్ స్కీం గడువును మున్సిపల్ శాఖ ఈనెలాఖరు వరకు పొడిగించింది. ఏప్రిల్ 30తో స్కీం గడువు ముగిసినా, కరోనా నేపథ్
ఇక మీదట ఉదయం ఐదు గంటలకే రోడ్లపై పారిశుధ్య కార్మికులు ఎండల తీవ్రత దృష్ట్యా సమయ వేళల్లో మార్పునకు జీహెచ్ఎంసీ నిర్ణయం వారు పనిచేస్తేనే సమాజం ముందుకు సాగుతుంది. వారి రెక్కల కష్టమే సమాజానికి మేలు కొలుపు. ఒక�
ఒకప్పుడు పక్కనుంచి వెళ్లాలంటే భరించలేని కంపుకొట్టే మూసీ.. ఇప్పుడు నగరవాసులకు ఆహ్లాదాన్నిచ్చే చోటుగా మారింది. సుందరీకరణ పనులతో నాగోలు మూసీ తీరం కొత్త రూపు సంతరించుకుంటుంది.
జోరుగా ఓటింగ్| రాష్ట్రంలో మినీ పురపోరు ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీల్లో జోరుగా ఓటి�
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో.. జోనల్, డిప్యూటీ కమిషనర్లందరూ క్షేత్రస్థాయిలో హాజరు 98 శాతం నమోదవుతున్న హాజరు సత్ఫలితాలనిస్తున్న బల్దియా కసరత్తు ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణకు 2,713 స్వచ్ఛ ఆటోలు ఏ�
డిప్యూటీ మేయర్| జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం, ఆమె స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్లో ఉన్నారు.
జనవరి నుంచి ఇప్పటి దాకా 73,751 ఫిర్యాదుల పరిష్కారంకొవిడ్ దరిమిలా ఆన్లైన్ ఫిర్యాదులపై బల్దియా దృష్టి సిటీబ్యూరో, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): కొవిడ్ దరిమిలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కా
చురుకుగా నాలా పూడికతీత పనులు రూ.25లక్షలు మంజూరు కాలనీల్లో నిత్యం సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన గౌతంనగర్,ఏప్రిల్25 : వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద ముం�
ప్రైవేట్ ఎస్టీపీలపై ఆడిట్ నిర్వహిస్తున్న హెచ్ఎండీఏ నగరంలో మొత్తం 628 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు 79.679 మిలియన్ లీటర్ల నీటిలో 99 శాతం వినియోగం ఎస్టీపీలు పని చేయకుంటే యాజమాన్యాలపై చర్యలు పురపాలక శాఖ ముఖ్య
వారం రోజుల్లో ముగియనున్న ఐదు శాతం రాయితీ ఆస్తి పన్ను లక్ష్యం రూ. 600 కోట్లు వసూలైంది రూ. 110.43 కోట్లు మాత్రమే.. జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకంపై ‘కరోనా’ తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నెలలో ఎర్లీబర్డ్ పథకం ద్వారా ర