మీసేవ, సీఎస్ఎస్సీ కేంద్రాల వద్ద రద్దీ ఓటీఎస్ వినియోగించుకున్న పన్నుదారులు బల్దియా ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.1900 కోట్లు అర్ధరాత్రి వరకు వసూలైనవి రూ.1677.47 కోట్లు నేటి నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రభుత్వా�
అర్ధరాత్రి వరకు పౌర సేవా కేంద్రాలు చెల్లించకపోతే అపరాధ రుసుము ఆస్తిపన్ను లక్ష్యం రూ.1900 కోట్ల్లు వసూలైంది రూ.1560 కోట్లు ఆస్తిపన్ను చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.1900 కోట్ల నిర్�
రెన్యువల్కు నేడే తుది గడువు: జీహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30(నమస్తే తెలంగాణ):ట్రేడర్లు ట్రేడ్ లైసెన్స్ పొందకుండా వ్యాపారాలు నిర్వహిస్తే 100శాతం పెనాల్టీతోపా టు నెలకు 10శాతం అదనపు పెనాల్టీ వి
ట్రేడ్ లైసెన్సుల పునరుద్ధరణ | నగర పరిధిలోని వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్సులను పునరుద్ధరించుకునేందుకు రేపటి వరకు తుది గడువు ఉందని జీహెచ్ఎంసీ తెలిపింది.
58 రద్దీ ప్రాంతాల్లో కొత్తగా 1850 తడి-పొడి డబ్బాలు స్వచ్ఛతలో మేటిగా నిలపడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలిపే ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. స్వచ్ఛ హై
కృష్ణా ఫేజ్-1 పైపులైన్ విస్తరణ కారణంగా ఏప్రిల్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలోని పలుప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
మణికొండ : తడి, పొడి చెత్తలను వేర్వురుగా చేయకుండా ఇచ్చే వారిపై జరిమానాలను విధించాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం మణికొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఆస్తిపన్ను వసూలు ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. చివరి ఐదురోజుల్లో అంటే ఈనెల 31 వరకు రూ.400 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నిర్థార�
పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెత్త సేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్య�