జనవరి నుంచి ఇప్పటి దాకా 73,751 ఫిర్యాదుల పరిష్కారంకొవిడ్ దరిమిలా ఆన్లైన్ ఫిర్యాదులపై బల్దియా దృష్టి సిటీబ్యూరో, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): కొవిడ్ దరిమిలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కా
చురుకుగా నాలా పూడికతీత పనులు రూ.25లక్షలు మంజూరు కాలనీల్లో నిత్యం సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన గౌతంనగర్,ఏప్రిల్25 : వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద ముం�
ప్రైవేట్ ఎస్టీపీలపై ఆడిట్ నిర్వహిస్తున్న హెచ్ఎండీఏ నగరంలో మొత్తం 628 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు 79.679 మిలియన్ లీటర్ల నీటిలో 99 శాతం వినియోగం ఎస్టీపీలు పని చేయకుంటే యాజమాన్యాలపై చర్యలు పురపాలక శాఖ ముఖ్య
వారం రోజుల్లో ముగియనున్న ఐదు శాతం రాయితీ ఆస్తి పన్ను లక్ష్యం రూ. 600 కోట్లు వసూలైంది రూ. 110.43 కోట్లు మాత్రమే.. జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకంపై ‘కరోనా’ తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నెలలో ఎర్లీబర్డ్ పథకం ద్వారా ర
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీంతో కరోనాను నియంత్రించడంపై ఆర్టీసీ అధికారులు కూడా దృష్టి సారించారు. దీని కోసం ప్రతి డిపో పరిధిలోని తిరిగే ప్రతి సిటీ బస్సును �
జీహెచ్ఎంసీ | రాష్ట్రంలో సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నా కరోనా కోరలు చాస్తోంది.
పారిశుధ్య పనుల్లో అవకతవకలకు పాల్పడిన ఎస్ఎఫ్ఏ సాయిబాబా విధుల నుంచి తొలగిస్తూ మేయర్ నిర్ణయం పలు ప్రాంతాల్లో పారిశుధ్యం నిర్వహణ పరిశీలన ఆరు నెలలుగా వైద్య వ్యర్థాలను డంప్ చేసిన షాపునకు నోటీసులు నాలాల�
ఒకేచోట ఏళ్ల తరబడి పనిచేసే వారికి స్థాన చలనం తప్పదని హెచ్చరిక ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోన్లలో మూడో రోజు మేయర్ ఆకస్మిక తనిఖీలు విధులలో అలసత్వం వహించిన అధికారులపై మేయర్ కొరడా ఝులిపించారు. మంత్రి కేటీ�
హైదరాబాద్ : రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో రాత్రి 9 గంటల వరకే బస్సు సర్వీసులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. నగరంలో బస్సు సేవలు ఉదయం 5 నుంచి