నిత్యం జీహెచ్ఎంసీ ద్వారా 59వేల మందికి బువ్వ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): ఆపత్కాలంలో అన్నార్తులకు జీహెచ్ఎంసీ అండగా నిలబడుతున్నది. లాక్డౌన్ పరిస్థితుల్లో నిరాశ్రయులు, నిరుపేదలు, పలు దవా�
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): అన్నపూర్ణ భోజనాన్ని ఇక ప్రభుత్వం ఉచితంగా అందించనున్నది. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో హైదరాబాద్లోని నిరాశ్రయులు, చ�
ప్రమాదకర పనులు ఇక యంత్రాలతోనే.. సిబ్బంది ఇబ్బందులకు చెక్ సివర్ యంత్రాలతో వేగంగా మ్యాన్హోల్ పూడికతీత జూబ్లీహిల్స్, మే 18: మ్యాన్హోళ్ల పూడికతీత పనుల్లో జలమండలి సీవరేజీ విభాగం సిబ్బందికి ఎట్టకేలకు ఇబ�
కేపీహెచ్బీ కాలనీ, మే 16 : బహిరంగ ప్రాంతాల్లో చెత్తాచెదారం కనిపించొద్దని ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆటోలోనే చెత్త వేసేలా అవగాహనను పెంచాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. ఆదివారం శానిటేషన్ స్పెషల్
ఆరోగ్య హైదరాబాదే లక్ష్యంగా సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొవడంలో జీహెచ్ఎంసీ చర్యలు ఫలించాయి. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు దోమలతో వచ్చే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు అధికారులు పకడ్బందీ�
ఒకటి చొప్పున ఎస్సీటీపీ కేంద్రాలు సర్కిల్లో కొత్తగా 4 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చెత్త తరలింపు.. డీజిల్, సమయం ఆదా కేపీహెచ్బీ కాలనీ, మే 15 : దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో పారిశుధ్య నిర్వ�
దవాఖానల్లో పడకల సంఖ్యను పెంచుతున్నాం | గ్రేటర్ హైదరాబాద్మున్సిపల్కార్పొరేషన్పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య పెంపు కొనసాగుతుందని తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేష్�
హైదరాబాద్ : కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి సర్వే బుధవారం కూడా కొనసాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబిత