బంగారు వర్ణం బయళ్ల మధ్య రెండు జిరాఫీలు వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా.. ఇది ఎక్కడో అనుకుంటున్నారా.. మన హైదరాబాద్లోనే.. అది ట్యాంక్బండ్పైనే.!! ట్యాంక్బండ్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పా�
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు
పారిశుధ్య సిబ్బందితో కార్యక్రమం కాలనీవాసులు, సంక్షేమ సంఘాల భాగస్వామ్యం నగర పారిశుధ్య కార్యక్రమాల్లో స్థానికులు, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం కల్పించే పరిచయ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ తిరిగ�
కరోనా కేసులు | రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్�
గతేడాది ఆస్తి పన్ను లక్ష్యాలను పూర్తి చేయలేదు. దీంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది. బల్దియాకు ఆదాయం సమకూర్చేందుకు మన ముందున్న లక్ష్యం రూ.600 కోట్లు. నిర్ధేశించిన సమయంలో వసూళ్లు చేయాల్సిన
మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం విశ్వనగరంలో కనీవినీ ఎరుగని రీతిలో పనులు ఆరేండ్లలో రూ.67,035.16 కోట్లతో భారీగా మౌలిక సదుపాయాలు జీహెచ్ఎంసీతోనే రూ.32,532.87 కోట్ల మేర వ్యయం ఎస్ఆర్డీపీతో ట్రాఫిక్ పద్మవ్యూహాని�
బల్దియా ప్రత్యేక దృష్టి 200ల మందికి క్యాన్సర్ పరీక్షలు ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ, మందులు అందజేత ప్రస్తుతం కరోనా పరీక్షలు, టీకా ఇస్తున్న అధికారులు కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఎంఓహెచ్ బిందు భార్గవ�
హైటెక్ సిటీ ఆర్యూబీ | కూకట్పల్లి-హైటెక్సిటీ మధ్య నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మం
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 320 కేసులుహైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగిపోతున్నది. శనివారం 62,973 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,321 మందికి పాజిటివ్గా తేలినట్ట
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొవిడ్-19 వ్యాపిస్తుండటంతో జీహెచ్ఎంసీ నివారణ చర్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కొవిడ్ నివారణకు అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించింది. ఇందులో భ�
మీసేవ, సీఎస్ఎస్సీ కేంద్రాల వద్ద రద్దీ ఓటీఎస్ వినియోగించుకున్న పన్నుదారులు బల్దియా ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.1900 కోట్లు అర్ధరాత్రి వరకు వసూలైనవి రూ.1677.47 కోట్లు నేటి నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రభుత్వా�