బల్దియా ఎర్లీబర్డ్కు అనూహ్య స్పందన ఒకేసారి పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇప్పటివరకు రూ.32.29 కోట్ల ఆదాయం ఈ నెల 30 వరకే అవకాశం గ్రేటర్ వాసులు ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏడాదికి సంబంధించిన
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకిం�
సులభంగా ఆస్తుల సేకరణ ఇప్పటివరకు రూ.3095 కోట్ల లబ్ధి నీతిఆయోగ్ ప్రశంస ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ వెల్లడి జీహెచ్ఎంసీలో నాలాల విస్తరణ, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) తదితర ప్రాజెక్�
చెత్త డంపింగ్ యార్డులుగా వరద కాల్వలు పూడికతీత పనుల్లో భారీగా బయట పడుతున్న పాత పరుపులు, చెద్దర్లు, కండోమ్స్ ఇంటింటికీ చెత్త సేకరిస్తున్నా మారని తీరు వర్షాకాలానికి ముందే అప్రమత్తమైన బల్దియా రూ.45.28కోట్లత
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుతూ వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2909 మంది కరోనా బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, కొత్తగా ఆరుగురు చనిపోయారు.
‘ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్’ లో సత్తా చాటిన జీహెచ్ఎంసీ రికార్డుస్థాయిలో రూ. 3095.50కోట్ల విలువైన 807 టీడీఆర్లు జారీ వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిలో సమర్థవంతంగా రాణింపు కమిషనర్, సీసీపీలకు మ�
జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీటీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే అన్ని సర్కిల్ కార్యాలయాల పరిధిలోని ప్రధాన రహదారుల్లో బీటీ రోడ్డు ని�
బంగారు వర్ణం బయళ్ల మధ్య రెండు జిరాఫీలు వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా.. ఇది ఎక్కడో అనుకుంటున్నారా.. మన హైదరాబాద్లోనే.. అది ట్యాంక్బండ్పైనే.!! ట్యాంక్బండ్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పా�
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు
పారిశుధ్య సిబ్బందితో కార్యక్రమం కాలనీవాసులు, సంక్షేమ సంఘాల భాగస్వామ్యం నగర పారిశుధ్య కార్యక్రమాల్లో స్థానికులు, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం కల్పించే పరిచయ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ తిరిగ�
కరోనా కేసులు | రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్�
గతేడాది ఆస్తి పన్ను లక్ష్యాలను పూర్తి చేయలేదు. దీంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది. బల్దియాకు ఆదాయం సమకూర్చేందుకు మన ముందున్న లక్ష్యం రూ.600 కోట్లు. నిర్ధేశించిన సమయంలో వసూళ్లు చేయాల్సిన
మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం విశ్వనగరంలో కనీవినీ ఎరుగని రీతిలో పనులు ఆరేండ్లలో రూ.67,035.16 కోట్లతో భారీగా మౌలిక సదుపాయాలు జీహెచ్ఎంసీతోనే రూ.32,532.87 కోట్ల మేర వ్యయం ఎస్ఆర్డీపీతో ట్రాఫిక్ పద్మవ్యూహాని�