అధికారులు ఉదయం ఆరు కల్లా ఫీల్డ్లో ఉండాల్సిందే పారిశుధ్య పర్యవేక్షణ తప్పనిసరి లేదంటే చర్యలు తప్పవు బాధ్యత మరిచి రోడ్లపై చెత్త వేసే వారికి జరిమానాలు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా అధికారులతో పుర�
కరోనా సంబంధిత అంశాలపై 24/7 సమాచారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ గ్రేటర్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారిని నియంత్రించేందుకు బల్దియా చర్యలను వేగి రం చేసింది. నగరవాసులకు
రాష్ట్రంలో| రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 5 వేలకుపైగా నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 4 వేలకు తగ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు న�
2020-21 ఆర్థిక సంవత్సరంలో 11,538 నిర్మాణ అనుమతుల ద్వారా జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగానికి రూ.797.13 కోట్ల ఆదాయం వచ్చిందని శనివారం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 67 హైరైజ్డ్ భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు రూ.1.32 కోట్ల ఆస్తిపన్ను వసూలుపథకంపై విస్తృతంగా అధికారుల ప్రచారం అబిడ్స్, ఏప్రిల్ 16: నగరంలోని గృహ యజమానులు వారి ఆస్తి పన్నును ముందుగా చెల్లిందుకు గాను జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ ప
కరోనా కేసులు| రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చ�
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వర్షంనీటి కాలువలలో పూడికతీత పనులు మొదలయ్యాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన నాలాలతో పాటు కాలనీలు, బస్తీలలోని అంతర్గత వర్షంనీటి కాల�
చెత్తకుండీల స్థానంలో.. చలివేంద్రాలు ఆహ్లాదంగా మారిన ప్రాంతాలు అమీర్పేట్, ఏప్రిల్ 14: చెత్త కుండీలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్న జీహెచ్ఎంసీ ఆలోచనలకు అనుగుణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు పౌరులు కూడ�
కరోనా కేసులు| కరోనా మహమ్మారి మరోసారు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిన్న 72,634 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2157 మందికి పాజిటివ్గా నిర్ధారణ �