కృష్ణా ఫేజ్-1 పైపులైన్ విస్తరణ కారణంగా ఏప్రిల్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలోని పలుప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
మణికొండ : తడి, పొడి చెత్తలను వేర్వురుగా చేయకుండా ఇచ్చే వారిపై జరిమానాలను విధించాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం మణికొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఆస్తిపన్ను వసూలు ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. చివరి ఐదురోజుల్లో అంటే ఈనెల 31 వరకు రూ.400 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నిర్థార�
పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెత్త సేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్య�
హైదరాబాద్: మహానగరాన్ని మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా చెత్త తరలింపునకు మరో 650 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసింది. ఇవాళ 325 స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ ప్�
సిటీబ్యూరో, మార్చి 24(నమస్తే తెలంగాణ): స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పారిశుధ్య నిర్వహణలో ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే ఇంటింటి చెత్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు వన్టైం సెటిల్మెంట్ పథకం కింద ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేందుకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు ఆస్
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉచిత తాగునీటి సరఫరా పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా అందరికి ప్రపంచ జలదినోత్సవ �
బడ్జెట్లో గ్రేటర్కు నిధుల వరద అభివృద్ధి పరుగు పెట్టించేలా కేటాయింపులు జలమండలికి రూ.2381.52 కోట్లు రెండో విడుత మెట్రో విస్తరణకు రూ.1000 కోట్లు మూసీ అభివృద్ధి, సుందరీకరణకు రూ.200 కోట్లు ఔటర్ లోపల కా�
హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రాధాన్యం హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మున్సిపల్శాఖకు ప్రభుత్వం రూ.15,030 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ అభివృద్ధికి భారీ నిధులు ప్రతిపాదించింది. పట్టణాల్లో వెజ్ అండ�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. ఇందులో 2,98,009 మంది మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో 2101 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 716 మంది బాధితుల