నాలాల నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీలకు వచ్చే ఏడాది నుంచి అమలు వరుసగా మూడేండ్ల పాటు బాధ్యతల అప్పగింత త్వరలో టెండర్లను ఆహ్వానించనున్న జీహెచ్ఎంసీ ఒక్కో యంత్రం రోజుకు 8గంటలు పనిచేయాలిపూడిక మట్టి రోడ్డుపై పడక
హైదరాబాద్ను వరద నుంచి కాపాడుతం నగర నిర్మాణం అంటే చారిత్రక పరంపర ఐదు మెట్రో సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే.. రూపాయి ఇయ్యలే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (�
మైలార్దేవ్పల్లి : జీహెచ్ఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ సూచించారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో జరుగుతున్న అభి�
ఖైరతాబాద్ : తెలంగాణ ఆడపడుచులు భక్తి శ్రద్దలతో జరుపుకునే బతుకమ్మకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి ఏడాది వేలాది మంది బతుకమ్మలను నిర్ణీత ఘాట్ల వద్ద నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఖైరతాబాద్ సర్కిల్�
మరో 14 ప్లాంట్లకు టెండర్లు ఇప్పటికే పదిహేడింటికి పూర్తి రెండేండ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రోజూ 195 కోట్ల లీటర్లకు పెరగనున్న సీవరేజీ ట్రీట్మెంట్ సామర్థ్యం సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ): నగరంలో �
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో ఆవర్లో ప్రస్తావించారు. రక్షణ శాఖ అధీనంలో సికింద్ర�
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శాంతి దూత మహారాజ అగ్రసేన్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆ�
4846 కాలనీల్లో 100% గ్రీనరీకి శ్రీకారం గాజుల రామారంలో పనులు ప్రారంభించిన సీఎస్ సోమేశ్కుమార్ తొలి విడుతలో 100 శాతం ఆహ్లాదకరంగా మారిన 16 కాలనీలు వచ్చే నెలాఖరు కల్లా అన్ని కాలనీల్లో పనులు పూర్తికి జీహెచ్ఎంసీ చ
సిటీబ్యూరో, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ): పొరపాటుగా ఓటరు జాబితా నుంచి పేరు తొలగించిన వ్యక్తులకు తిరిగి ఓటరు నమోదుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. బుధ�
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల అవసరాలకు అనుగుణంగా సకల సౌకర్యాలతో రహ్మత్ నగర్ డివిజన్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
కొండాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వరద నీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలతో ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్
కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక నజర్ శిథిల భవనాల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ సిటీబ్యూరో, సెప్టెంబరు 27(నమస్తే తెలంగాణ): మహా నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో పురాతన, శిథిల భవనాలపై జీ�
ఎల్బీనగర్ : వరద ముంపు నుండి పూర్తిస్థాయిలో విముక్తి కల్పిస్తామని, ముంపు ఇబ్బందులు లేకుండా శాశ్వతంగా నివారిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం గు