సైదాబాద్ : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఐదవ వర్ధంతి పురస్కరించుకుని సైదాబాద్ రెడ్డిబస్తీలో ఆయన విగ్రహం వద్ద సైదాబాద్ డివిజన్ మాజీ
సైదాబాద్ : కరోనా మహమ్మారితో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న దేవసారి గణేష్ (48) సోమవారం నగరంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య రేఖ, కుమార్తె లోహ
నేడు కొత్త సాఫ్ట్వేర్ను, సర్వర్ సామర్థ్యాన్ని పరీక్షించే కార్యక్రమం ఫోన్ నంబరు సాయంతో.. ఓటరు కార్డు ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలోనే డౌన్లోడ్ నూతన ఓటర్లంతా పాల్గొనాలని జీహెచ్ఎంసీ పిలుపు సిటీబ్యూరో, ఆగ�
సికింద్రాబాద్ : గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను వసూలు వేగం పెంచాలని జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి అన్నారు. అలాగే శనివారం నుంచి ప్రారంభమయ్యే ఓటరు గుర్తింపు కార�
టీ-ప్రైడ్ కింద అందించాలని ప్రభుత్వ నిర్ణయం తొలిదశలో 500 మందికి 35% సబ్సిడీపై పంపిణీ మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక
సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి అన్ని చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాత�
బేగంపేట | నగరంలోని బేగంపేటలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. స్థానికంగా ఉన్న వెల్సన్ పార్కు సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తుండగా, నిర్మాణదారుడు అ
సైదాబాద్ : కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని జీహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్ ఎఎంహెచ్వో డాక్టర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం �
అమీర్పేట్: జీహెచ్ఎంసీ వయోధికుల మండలి కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కొవిడ్ ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వయోధికులు తిరిగి మండలి కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలకు
మ్యాన్హోల్లోకి దిగి ఇద్దరు కార్మికులు గల్లంతు.. ఒకరు మృతి | నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. సాహెబ్నగర్లో డ్రైనేజీ క్లీనింగ్కు దిగి ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు. అంతయ్య, శివ అనే కార్మికులు డ్ర�
తొలి ఏడాదిలో అద్దంలా మారిన 330 కిలోమీటర్ల రహదారి యుద్ధ ప్రాతిపదికన రెండో ఏడాది పనులు సత్ఫలితాలిస్తున్న సీఆర్ఎంపీ సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో సాఫీ ప్రయాణమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్య�
ఎల్బీనగర్, జూలై 31: హైదరాబాద్ మహా వ్యాప్తంగా దోమల నివారణకు పెద్ద ఎత్తున యు ద్ధం చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ ఏ.రాంబాబు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్ల పరిధిలో భద్రత, దోమల నివా�