ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ రాంనగర్ బ్రహ్మంగారి టెంపుల్ సమీపంలో చేపడుతున్న ఓ అక్రమ భవన నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు బుధవారం కూల్చివేశారు. టౌన్ప్లానింగ్ నిబం
సైదాబాద్: మాతృశ్రీకాలనీలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించటానికి అధికారులు కృషి చేయాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. బుధవారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ కాల�
విద్యార్థుల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక శద్ధ గ్రేటర్ పరిధి సర్కారు బడుల్లో..యాంటీ లార్వా ప్రక్రియ ముమ్మరం ఇప్పటికే 81.22 శాతం పూర్తి మిగిలిన పాఠశాలల్లో పూర్తికి కసరత్తు సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగా�
బేగంపేట్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయాన్ని సోమవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి సందర్శించారు. మహంకాళి అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈవో గుత్తా మనోహార్రెడ్డి కేంద్రమంత్రిని శాలు�
Indira Park | నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కు అందరికీ సుపరిచితమే. ప్రేమికులకు అయితే ఆ పార్కు అడ్డా అని చెప్పొచ్చు. ఇక ఎన్నో మీటింగ్లకు ఆ పార్కు వేదిక అని కూడా చెప్పొచ్చు. ఈ తరుణంలో పార్కులో ప్రశాంత �
ఇంటి ముందు టులెట్ బోర్డులకు జరిమానా ఉండదు అద్దెల పేరుతో వ్యాపారం చేసే వారికే మోత ఇల్లు లేదా దుకాణం, వాణిజ్య సముదాయం ఖాళీ ఉందని దాని యజమాని టులెట్ బోర్డు పెట్టుకుంటే అభ్యంతరం లేదని, అలాంటి బోర్డులకు ఎలా�
పకడ్బందీగా జీహెచ్ఎంసీ నిర్వహణ పనులు ఆన్లైన్లోకి కాంట్రాక్టర్లు-చేసే ప్రతి పని పారదర్శకం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపకల్పన చేస్తున్న అధికారులు వచ్చే వారం నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు సి�
సైదాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ కొవిడ్ టీకాలు ఇవ్వాలని ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సీటిజన్లకు ఇంటి వద్దే కోవిడ్ వ్యా�
మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో 100 శాతం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి చేపట్టిన ఇంటింటి వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ
కవాడిగూడ: స్వచ్ఛంద సంస్థల సహకారంతో వసతి పొందుతూ చదువుకుంటున్న అనాథ పిల్లలకు జనన ధృవీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఎఎంహెచ్ఓ డాక్టర్ హేమలత అన్నార�
కొండాపూర్ : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ సేవల్లో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి అవగాహన సర్వేను సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ పరిశీలించారు. శేర�
సీఎస్ సోమేశ్ కుమార్| కరోనా థార్డ్ వేవ్ ఆలోచన కూడా రాకూదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. మూడో ముప్పు రాదని, అయినా ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.