హైదరాబాద్ : ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల వాన దంచికొట్టింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న గ్రేటర్ వాసులు రెండు రోజులుగా
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాల శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఫార్మూలా ఈ రేస్ నిర్వహణపై కూడా కేటీఆర్ స�
హైదరాబాద్ : తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్న క్రమంలో అందరూ అప్రమత్తం కావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. డెంగీ నివారణకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాట�
జంక్షన్లను అభివృద్ధి పరిచేందుకు జీహెచ్ఎంసీ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనాల వేగం తగ్గడం తదితర వాటికి ప్రాధాన్యతనిస్తూ
గణేశ్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 74 కొలనులను సిద్ధం చేశారు. చెరువులు, కుంటలతో పాటుగా ప్రత్యేకంగా కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఈ సారి పుణే తరహాలో 24చోట్ల పోర్టబుల్ వాటర్ ట్యాంక్�
ఐటీ జోన్లో పర్యావరణహితంగా.. కాలుష్య రహితంగా వినాయక నవరాత్రోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం అవుతున్నది. బల్దియాలో తగు గుర్తింపు కలిగిన శేరిలింగంపల్లి జోన్ ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నది. �
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకులే లక్ష్యంగా ప్రతి ఏటా ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతున్నది. ప్రజలు చెత్త�
గణేశ్ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 31నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పదకొండు రోజుల పాటు జరిగే వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీస్ శాఖ, జీ�
హైదరాబాద్ : ఉత్తర-దక్షిణ ద్రోణి బలహీన పడినప్పటికీ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో గ్రేటర్తో పాటు అనుబంధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సాయం�
వర్షాల నేపథ్యంలో సీజనల్, అంటువ్యాధులతో పాటు దోమలతో వచ్చే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. లోతట్టు, స్లమ్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ �
గ్రేటర్లో మళ్లీ వరుణుడు విజృంభించాడు. ఉపరితల ఆవర్తనా నికి తోడు షియర్జోన్ ప్రభావంతో శుక్రవారం ఉదయం మొదలైన వాన అర్ధరా్రత్రి వరకు కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేని వానతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ�
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎద�
గ్రేటర్ను వరుణుడు వదలడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలతో నగర ప్రజలకు ఇబ్బందులు రాకుండా జీహెచ్ఎంసీ విస్తృత చర్యలు చేపడుతున్నది. క్షేత్రస్థాయిలో 168 అత్యవసర బృందాలు వర్ష సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతున్న�