కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి (Gruha Jyoti) పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సబ్సిడీ సిలిండర్తోపాటు గృహావసరాలకు 200 యూనిట్లలోపు విద్యుత్ను ఉచితంగా అందించే గృహలక్ష్మి పథక
ఆస్తి పన్ను చెల్లింపు గడువు మార్చి 31వ తేదీ దగ్గర పడుతుండటంతో జీహెచ్ఎంసీ సర్కిల్-14 కార్యాలయ అధికారులు పన్ను వసూళ్లను వేగిరం చేశారు. ఇందులో భాగంగా లక్షకు పైగా ఆస్తి పన్ను బకాయి పడిన వారి నుంచి పన్ను వసూలు
మూసీ సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే దేశ, విదేశాల్లో పర్యటించి పలు నగరాల మధ్య ఉన్న నదుల తీరంలో చేపట్టిన ప్రాజెక్టులను అధికారులతో పాటు సాక్షాత్�
జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని, సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రచించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఖైరత�
సిటీబ్యూరో: ప్రచారం దండి.. ఖజానాకు గండి అన్నట్లు..అక్రమంగా ఏర్పాటైన హోర్డింగులతో.. జీహెచ్ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు. కేబీఆర్ పార్కు చుట్టూ , ప్రధాన రహదారి సెంట్రల్ మీడియన్లో లాల్పా�
జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలు జరిగాయి. ఇటీవల రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కమిషనర్లు డిప్యూటేషన్పై వచ్చిన వారికి పోస్టింగ్ ఇవ్వడంతో పాటు సంస్థలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అదనపు కమిషనర్ స�
Tunnel roads | హైదరాబాద్లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యపై సీఎం రేవంత్రెడ్డి పలుమార్లు సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్య�
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయింది. తొలి రోజు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తొమ్మిది మంది నామినేషన్ దాఖలు చేశారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మంగళవారం అర్థవంతమైన చర్చల నడుమ ముగిశాయి. తొలిరోజు అడ్వైర్టెజ్మెంట్, వీధి దీపాల నిర్వహణ, డిప్యూటేషన్ల అంశాలప
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. తొలుత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి అన్ని పార్ట