ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్నది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్ సమావేశంలో అన్ని �
జీహెచ్ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముసాయిదాను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
బతుకుదెరువు కోసం వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదంలో ఒక్కరోజు తేడాతో మృతి చెందారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలా రం గ్రామానికి చెందిన గడిపె రవి, లలిత దంపతులు. 23 ఏండ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లా�
బల్దియా ప్రధాన కార్యాలయంలో ఈ నెల 19న ఉదయం 10 .30 గంటలకు జరిగే ప్రజావాణి కార్యక్రమం ఉండదని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం గత ఏడాది నవంబరులో ముగిసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నిక వాయిదా పడింది.
వరద ముంపు నివారణకు చేపట్టిన నాలా అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, అధికారులతో క
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా ప్రకటనలు జారీచేస్తూ మారెటింగ్ కార్యకలాపాలు నిర్వహించే స్థిరాస్తి వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని రెరా కార్యదర్శి పీ యాదిరె�
ద్విచక్రవాహనం అదుపుతప్పి వాహనదారుడు మృతిచెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...గౌలిదొడ్డి జర్నలిస్టు కాలనీ ప్రాంతానికి చెందిన ఫకీర్ సాహెబ్(22) అతడి స్నేహిత�
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను వేగంగా పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్�
ఉత్కంఠకు తెరపడింది. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.