కాంగ్రెస్ పాలనలో అంతా గందరగోళమే అన్నదానికి బుధవారం చోటు చేసుకున్న పరిణామమే ఉదాహరణ. వీధి వ్యాపారుల విషయంలో బుధవారం ఒకే రోజు రెండు వినూత్న నిర్ణయాలు అన్ని వర్గాలను విస్మయానికి గురి చేశాయి.
జీహెచ్ఎంసీపై హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. గురువారం ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఏడో అంతస్తులో.
నగరంలో పలుచోట్ల అక్రమంగా వెలుస్తున్న బహుళఅంతస్తుల భవనాలు అధికారుల అంతులేని నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. టౌన్ప్లానింగ్ ఉన్నా.. లేనట్లే అని చెప్పవచ్చు.. ఇందుకు రెండు రోజుల క్రితం నిర్వహి
పారిశుధ్య నిర్వహణ అక్రమాల నిగ్గు తేల్చేందుకు బల్దియా విజిలెన్స్ బృందం రంగంలోకి దిగింది. ఇటీవల సర్కిల్ -15 (ముషీరాబాద్)కు చెందిన ఇద్దరు పారిశుధ్య కార్మికులు తెలుగు తల్లి ఫ్లైఓవర్పై స్వీపింగ్ యంత్రాల
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలను మూసి వేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నం.1లోని పెన్షన్ ఆఫీస్ జంక్షన్తో పాటు సమీపంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ను తగ్గించేందుకు గల అవకాశాలను జీహెచ్ఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. దీంతో పాటు రోడ్ల విస
బడ్జెట్ ముసాయిదాపై జీహెచ్ఎంసీ కసరత్తు ముమ్మరం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెండు కేటగిరీల బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందిస్తున్నది. జీహెచ్ఎంసీ నిధులకే చెందిన బడ్జెట్ను ‘ఏ’ కేటగిరీగా, ఇతర సంస్థల �
జీవో 59 కింద క్రమబద్ధీకరణ పొందిన స్థలాల్లో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ అధికారులపై కార్మికులు కన్నెర్ర జేశారు. గడిచిన 20 సంవత్సరాలుగా నాగోల్ డంపింగ్ యార్డులో చెత్త ఏరుకొని కాలం వెళ్లదీస్తున్న తమ పొట్ట కొడుతున్నారని, రాంకీ సంస్థకు కొమ్ముకాస్తున్నారంటూ ఎల్బీనగ
ఏడాది కాలంగా తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా స�
డబ్బుల్లేకుండా పనులు నిలిచిన సంఘటనలు ఇప్పటిదాకా చూశాం.. కానీ డబ్బులు ఉన్నా పనులను అటకెక్కించడం ఘనత వహించిన జీహెచ్ఎంసీకే చెల్లింది. తమ కలల ఇంటి సౌధమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు దక్కించుకొని.
జీహెచ్ఎంసీ చరిత్రలో లేని విధంగా కొత్త సంప్రదాయానికి కమిషనర్ తెరలేపారు. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ. 6వేల కోట్లకు పైగా బడ్జెట్ను రూపొందించి అమలు చేస్తున్నది బల్దియా.
రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్, జల్పల్లి గ్రామ పరిధిలోని చందన చెరువు దాదాపు 34.1 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. జీహెచ్ఎంసీ పరిధికి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ చెరువు చుట్టుపక్కల ప్రాంతం వాణిజ్య, నివాసపరంగ