ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రజావాణి సందర్భంగా సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను అధికారులు వెల్లడించారు. మహానగరం పరిధిలోని 28 నియోజకవర్గ�
విశ్వనగరంగా గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ పోనీయొద్దని అధికారులకు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియాతోపాటు పలు విభాగాల�
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలో సీజీఆర్ఎఫ్ (కన్జూమర్ గ్రీవెన్సెస్ రీడ్రెస్సల్ ఫోరం) చైర్పర్సన్ల నియామకానికి సంస్థ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం అసెంబ్లీ ముగిసిన మరుసటి రోజున నిర్వహించే దిశగా కసరత్తు మొదలైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రె�
జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్లపై నియంత్రణ కొరవడింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖలో కొందరు వైద్యాధికారుల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి బల్దియా మెడికల్ వి
జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశ ఏర్పాటుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వేదికైన కౌన్సిల్ను ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన ఉన్నా గడిచిన ఐదున్నర నెలలుగా నిర్వహించలేదు. తొలుత �
వనస్థలిపురంలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ మరొకరిని బలిగొంది. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు�
బల్దియా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ బక్కచిక్కుతున్నా.. అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముంచుకొస్తున్నా.. వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆస్తిపన్న�
స్టీరింగ్ తిప్పుతూ..గేరు మార్చుతూ మహిళలు రోడ్లపై వాహనాలను పరుగెత్తిస్తున్నారు. నగరంలో స్కూటీ, కారు డ్రైవింగ్ నేర్చుకోవడంపై యువతులు అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మండిపడ్డారు. చట్�
జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశ అంశం చివరకు న్యాయస్థానానికి చేరింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి మూడు నెలలకోసారి కౌన్సిల్ సమావేశాన్ని బల్దియా కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుంది.
జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశ అంశం చివరకు న్యాయస్థానానికి చేరింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బల్దియా ప్రతి మూడు నెలలకోసారి కౌన్సిల్ సమావేశాన్ని కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుంది. వాస్తవానికి గత ఏడా�
ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ సంయుక్తంగా నడుం బిగించింది. ఇందులో భాగంగానే గురువారం ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, సీపీ శ్రీనివాస్ రెడ్డి అధికారులతో కలిసి జూబ్
Hyderabad | హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మహానగరానికి సం�