శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి ఎడ్లవానికుంట ఆక్రమణకు జీహెచ్ఎంసీ అడ్డుకట్ట వేసింది. 5.3 ఎకరాల ఎఫ్టీఎల్ విస్తీర్ణంలో ఉన్న చెరువు స్థలాన్ని కొందరు పట్టేదారులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
గ్రేటర్లో నాలా అభివృద్ధి పనులు మూడు నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. హుస్సేన్సాగర్ వరద నీటి నాలా, బుల్కాపూర్ నాలా పనులతో పాటు శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) ప�
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి ఉంటుందని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ప్రజావాణి సందర్భంగా హెడ్ ఆఫీస్లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ 040-2322 2182 నంబర్కు తమ సమ�
జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో ఫేక్ ఫింగర్ ప్రింట్ల వ్యవహారంపై కమిషనర్ రోనాల్డ్ రాస్ సీరియస్ అయ్యారు. రెండు రోజుల కిందట వెలుగు చూసిన ఈ వ్యవహారంపై అంబర్పేట మెడికల్ ఆఫీసర్ జ్యోతిబాయ్పై కమిషన�
బల్దియాలో పోస్టింగ్లోకి రావడం ఎంత సులభమో...బదిలీ జరిగితే.. తిరిగి అదే స్థానంలోకి రావడం పరిపాటిగా మారుతున్నది. కొందరు కమిషనర్ ఆదేశాలు కాదు కదా..చివరకు ప్రభుత్వ ఆదేశాలు సైతం దిక్కరిస్తున్నారు.
Biometric | రాష్ట్రంలోని 35 వేల అంగన్వాడీ కేంద్రా ల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అంగన్వా డీ కేంద్రాల్లో చిన్నారులతోపాటు �
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఉత్కంఠ వీడింది. ఎన్నిక లేకుండా ఏకగ్రీవంతో ముగిసింది. ఏడాది కాల పరిమితితో మొత్తం 15 సభ్యుల ఎన్నికకు మొత్తం 19 నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో బీఆర్ఎస్ నుంచి 10, ఎంఐఎం న
బల్దియాలో ఆస్తిపన్నుపై ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఆదివారం 30 సర్కిల్ కార్యాలయాల్లో ‘ ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ వేదికలను నిర్వహించనున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అదేశించారు. గురువారం ఉన్నతాధికారులతో కలిసి నగరంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. తొలుత అంబర్పేట ఫ్లై ఓవర్
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా గురువారం జూబ్లీ�
ఒకవైపు ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు సకాలంలో అందని పరిస్థితి...పైగా నిధుల్లేక లేక అభివృద్ధి పనులు పట్టాలెక్కడం లేదు. పురోగతి పనులకు అతీగతి లేదు. కాంట్రాక్టర్లు సైతం బకాయి బిల్లులు చెల్లిస్తేనే పనులు చేపడ
హైదరాబాద్ నగరాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా రూపొందించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరొన్నారు.
ప్రజాపాలన డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. నెల రోజుల నుంచి వారు చేసిన కష్టానికి డబ్బులు ఇవ్వకుండా అధికారులు సతాయిస్తుండడంతో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్�
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2020 నుంచి పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి మార్చి 31లోగా క్రమబద్ధ