వీధి వ్యాపారులపై జీహెచ్ఎంసీ విరుచుకుపడింది. రెక్కాడితే గానీ డొక్కాడనీ చిరు వ్యాపారుల బతుకులను ఆగం చేసింది. దాదాపు 400 కుటుంబాలను రోడ్డున పడేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్, షాపూ�
గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. తాజాగా వీధి వ్యాపారులకు మూడో విడతలో ఒక్కొక్కరికి రూ.50 వేల�
నగరంలోని నీటి వనరులు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం బుద్ద భవన్లోని ఈవీడీఎం కార�
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం కింద రెండో దశ పనులు చేపట్టాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదన ఆటకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటినా కొత్త ప్రాజెక్టుల ఊసే
జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు మార్గాల్లో సొరంగ మార్గాల నిర్మాణాలకు సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ, సమగ్ర ప్రాజెక్టు రూపకల్పన (డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు) తయారీకి కేవలం ఒకే ఒక సంస్థ ఆసక్తిని చూపింది.
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం కింద రెండో దశ పనులు చేపట్టాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదన అటకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటినా కొత్త ప్రాజెక్టుల ఊస�
నిరుపేదలు సైతం గర్వించే స్థాయిలో వేడుకలు నిర్వహించుకునేలా ఆధునిక హంగులతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్హాల్స్పై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది.
వీధి వ్యాపారులు, షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా చెత్త వేస్తే జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీధి వ్యాపారులు, వాణిజ్య దుకాణాల యజమానులు చెత్త డబ�
ఆస్తిపన్ను వసూళ్లపై పార్లమెంట్ ఎన్నికల కోడ్ ప్రభావం చూపనున్నది. ఇప్పటికే గతేడాది అసెంబ్లీ ఎన్నికలు, కొత్త సర్కారులో ప్రజాపాలన సందర్భంగా అధికారులు సంబంధిత విధుల్లో నిమగ్నం కావడంతో ఆస్తిపన్ను కలెక్ష�
ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించా
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధిక ప్రాధాన్యతనిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత కొత్తగా అభివృద్ధి చెందుతున్న మున
‘నీ బిల్డింగ్పై ఇల్లీగల్గా ఫ్లోర్ వేస్తున్నావని మీడియా వాళ్లు కైంప్లెంట్ ఇచ్చారు. వెంటనే సెటిల్ చేసుకో’ అంటూ ఓ బిల్డర్కు జీహెచ్ఎంసీ సర్కిల్-18 టౌన్ప్లానింగ్ సెక్షన్ అధికారి వార్నింగ్ ఇచ్చా