జీహెచ్ఎంసీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, గడిచిన మూడు నెలలుగా 439 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రధానంగా బహుళ అంతస్తులకు అనుమతులను పూర్తిగా నిలిపివేయడంతో బిల్డర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 16 అంశాలను ఆమోదించిన కమిటీ సభ్యులు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 16 అంశాలను ఆమోదించిన కమిటీ సభ్యులు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది.
మౌలాలి దర్గాలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. కమిషనర్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హాసన్తో పాటు ప్రాజెక్టు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఆయా శాఖల అధికారులతో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి (జీహెచ్ఎంసీ కమిషనర్) �
బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు అర్జీలు అందించగా, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు.
ఒక వ్యక్తి మురుగులోకి దిగి మరో వ్యక్తి శుభ్రం చేయడమంటే అది అనాగరికం! మరి.. విశ్వ నగరం అని కీర్తించుకుంటున్న హైదరాబాద్ మహా నగరం నడిబొడ్డున నాగరిక ప్రపంచంలో ఈ అనాగరిక దృశ్యం అందరినీ కలిచివేసింది. రెండు రోజ
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో మార్చి మొదటివారంలోనే రికార్డులు బద్దలవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులకు మేయర్ సాదరంగా స్వాగతం పలికి మొక్కలను అందజేశారు.
నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం (నేడు) స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. ఈ నెల 2న బీఆర్ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం తరపున ఏడుగురు కార్పొరేటర్లను స్టాండింగ్
పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా జరిగేలా పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ కోరారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల జారీకి అడ్డుకట్ట పడడం లేదు. నాన్ అవైలెబులిటీ సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను అధికారులు జారీ చేస