జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ స్కీం కలిసొచ్చింది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5శాతం రాయితీ పొందాలంటూ ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు యాజమానులకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది.
అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. బస్తీల్లో ఉండే నిరుపేద మొదలు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, విద్యార్థులు, మహిళలు..
వచ్చే వర్షాకాలంలో గ్రేటర్లో వరద ముంపు పొంచి ఉన్నదా? అంటే నత్తనడకన జరుగుతున్న నాలా పూడికతీత , ఎస్ఆర్డీపీ తొలి విడత పథకం పనులను చూస్తే అవుననే అనక తప్పదు.
పిల్లల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంపులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. గ్రేటర్వ్యాప్తంగా వివిధ క్రీడా మైదానాల్లో మే 31 వరకు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 14.63 కోట్ల న
మహానగరంలో నిర్మాణ రంగం కుదేలవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో కళతప్పుతున్నది. 21 రోజుల్లో అనుమతులు విషయం అటుంచి.. నెలలు గడుస్తున్నా.. పర్మిషన్లు రాకపోవడంతో బిల్డర్లు డీలాపడిపోతున్నార�
Sunday | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఆదివారం చికెన్, మటన్ షాపులు బంద్ పాటించనున్నాయి. రేపు ( ఏప్రిల్ 21 )న మహావీర్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను బంద్ చేయాలని జీహెచ్ఎంసీ �
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లాలో నియమించిన ఆయా నోడల్ అధికారులు తమ తమ విధులను పూర్తి అవగాహనతో బాధ్యతగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సంబంధిత నోడ�
Inspections | లోక్సభ ఎన్నికల (Elections ) నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రానున్న వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పూర్తిస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించ�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బస్తీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బస్తీ స్థాయి నుంచే పారిశుద్ధ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేసేలా బస్తీ కార్యా
ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తూ 5 శాతం రాయితీ పొందేందుకు నగరవాసులు అనాసక్తి కనబరుస్తున్నారు. రూ.కోట్లలో పన్ను చెల్లించే బడా సంస్థలతో పాటు సామాన్యులు ఈ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని జీహె
వేసవి తాపం నుంచి గట్టెక్కించేందుకు జలమండలి ప్రధాన ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చే సామాన్య ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు, పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు