హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపధ్యంలో గత కొద్దిరోజులగా అదానీ గ్రూపు షేర్ల పతనంతో భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల జాబితాలో చోటు కోల్పోయారు.
ముస్సోలిని కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాల కాలం పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయన సన్నిహితులు ఈ 8 ఏండ్లలో చేసిన ఆర్థిక వినాశనం నుంచి కోలుకోవడానికి దేశానికి అం
ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన మిత్రుడు, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆక్టోపస్లా విస్తరించారు.
ఫోర్బ్స్ భారతీయ కుబేరుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. దేశంలోని టాప్-100 సంపన్నులతో తాజాగా విడుదలైన జాబితా-2022లో రూ.12,11, 460.11 కోట్ల (150 బిలియన్ డాలర్లు)తో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి అగ్రస్థానాన్ని దక్కించుకున్నార�