Adani | ఇంటర్ మాత్రమే చదివిన అదానీకి ష్యూరిటీ లేకుండా వేల కోట్ల రుణం ఎలా ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని ఆ
నేడు ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరు తెచ్చుకొని పలు ఆరోపణలపై కొద్దిరోజులుగా పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్న పారిశ్రామికవేత్త అదానీ పేరు తొమ్మిదేండ్ల క్రితం ఎక్కడా మచ్చుకైనా కనిపించలేదని ఐటీ, ప�
Gautam Adani | అదానీ గ్రూప్ సంస్థల షేర్లు శుక్రవారం కూడా పతనం కావడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 56.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో 22వ స్థానానికి పడిపోయారు.
అదానీ గ్రూప్ కష్టాలు తీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో షేర్ల పతనం.. రూ.20,000 కోట్ల ఎఫ్పీవో రద్దుతోనే గ్రూప్ సంక్షోభం ఆగేలా లేదు. హిండెన్బర్గ్ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తం గా తాకాయి మరి.
మదుపరుల ప్రయోజనాల కోసమే రూ.20,000 కోట్ల ఎఫ్పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్)ను వెనక్కి తీసుకున్నామని గురువారం ఓ వీడియో సందేశంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల్లో ఎఫ్�
హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపధ్యంలో గత కొద్దిరోజులగా అదానీ గ్రూపు షేర్ల పతనంతో భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల జాబితాలో చోటు కోల్పోయారు.
ముస్సోలిని కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాల కాలం పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయన సన్నిహితులు ఈ 8 ఏండ్లలో చేసిన ఆర్థిక వినాశనం నుంచి కోలుకోవడానికి దేశానికి అం