న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయి ఏకాంతంగా చర్చలు జరిపారు. గొడ్డా పవర్�
ప్రధాని మోదీకి ‘ప్రత్యేక స్నేహితుడి’గా సుపరిచితమైన గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద శ్రీమంతుడిగా ఆవిర్భవించారు. కొవిడ్ తర్వాత ఆర్థిక అసమానతలు,
న్యూఢిల్లీ: భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీ ఇప్పుడు ప్రపచంలో అత్యంత సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయన ఆస్తులు సుమారు 137 బి�
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. దేశంలో అత్యంత సంపన్నుడిగా అవతరించిన అదానీ..ప్రపంచ శ్రీమంతుల జాబితాలో దూసుకుపోతున్నారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బ
ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిన గౌతమ్ అదానీ న్యూఢిల్లీ, మే 18: గౌతమ్ అదానీ కన్ను ఇక హెల్త్కేర్ రంగంపై పడింది. ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రత్యేక సంస్థను సైతం ఏర్పాటు చేశారు. అదానీ హెల్�
కరెంటు సంక్షోభంతో దేశంలో కమ్ముకొన్న చీకట్లు కొందరికి వెలుగులు పంచుతున్నాయి. ముఖ్యంగా బొగ్గు కొరత కొన్ని కంపెనీలకు సిరులు కురిపిస్తున్నది. కేంద్రప్రభుత్వం కూడా వారికే దన్నుగా నిలుస్తుండటంతో సామాన్యుల
లాభాల్లో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులను(అహ్మదాబాద్, మంగళూరు, లక్నో, జైపూర్, గువాహటి, తిరువనంతపురం) లీజు పేరుతో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అప్పగించడంలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయని ఆయా విమానాశ్రయాల్�