దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. దేశంలో అత్యంత సంపన్నుడిగా అవతరించిన అదానీ..ప్రపంచ శ్రీమంతుల జాబితాలో దూసుకుపోతున్నారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బ
ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిన గౌతమ్ అదానీ న్యూఢిల్లీ, మే 18: గౌతమ్ అదానీ కన్ను ఇక హెల్త్కేర్ రంగంపై పడింది. ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రత్యేక సంస్థను సైతం ఏర్పాటు చేశారు. అదానీ హెల్�
కరెంటు సంక్షోభంతో దేశంలో కమ్ముకొన్న చీకట్లు కొందరికి వెలుగులు పంచుతున్నాయి. ముఖ్యంగా బొగ్గు కొరత కొన్ని కంపెనీలకు సిరులు కురిపిస్తున్నది. కేంద్రప్రభుత్వం కూడా వారికే దన్నుగా నిలుస్తుండటంతో సామాన్యుల
లాభాల్లో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులను(అహ్మదాబాద్, మంగళూరు, లక్నో, జైపూర్, గువాహటి, తిరువనంతపురం) లీజు పేరుతో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అప్పగించడంలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయని ఆయా విమానాశ్రయాల్�
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానం సంపద విలువ 123.7 బి.డాలర్లు న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: గౌతమ్ అదానీ సంపద అంతకంతకూ పెరుగుతూపోతున్నది. ఇప్పటికే ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి భారత అపర కుబేరుడిగా, ఆసియాలోక�
బ్లూంబర్గ్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ టాప్-10 బిలియనీర్ల జాబితాలో అదానీ గ్రూప్ వ్యవస్థాపక అధినేత గౌతమ్ అదానీ ఆరో స్థానం దక్కించుకున్నారు.
కరోనా సంక్షోభం ఉన్నా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా.. ధనవంతుల సంపద మాత్రం పెరుగుతూనే ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల వద్ద ఉన్న మొత్తం సంపద విలువ 15.2 లక్షల కోట్ల డాలర్లు. గత పదేండ్లలో భారతీయ బిలియ
పునరుత్పాదక విద్యుత్తు (రెన్యూవబుల్ ఎనర్జీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రెన్యూవబుల్ ఎనర్జీని తమకు ఇష్టం వచ్చిన సంస్థల నుంచి కొనుగోలు �